• Home » Student Fee

Student Fee

Engineering Fee Hike: ఇంజనీరింగ్‌ ఫీజు 2.5 లక్షలా

Engineering Fee Hike: ఇంజనీరింగ్‌ ఫీజు 2.5 లక్షలా

ఇంజనీరింగ్‌ ఫీజులను రూ.2.5 లక్షల వరకు పెంచాలని కొన్ని కాలేజీలు ప్రతిపాదించడంతో అధికారుల అభ్యంతరం. వాయిదా వేసిన ఫీజుల పెంపు నిర్ణయం తదుపరి సమీక్షకు.

 Education Dept : కార్పొరేట్‌ ‘టాలెంట్‌’ టెస్ట్‌లు

Education Dept : కార్పొరేట్‌ ‘టాలెంట్‌’ టెస్ట్‌లు

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్లు టాలెంట్‌ టెస్ట్‌లు నిర్వహించాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు టెస్టులను అడ్డుకున్నారు.

VETLS Scheme : ఈ స్కీం కింద ప్రతి విద్యార్థికి రూ.4 లక్షలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా..

VETLS Scheme : ఈ స్కీం కింద ప్రతి విద్యార్థికి రూ.4 లక్షలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా..

VETLS Scheme 2025 : విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. వాటిల్లో ఒకటే వీఈటీఎల్‌ఎస్ స్కీం. ఈ పథకం కింద దక్కే సాయంతో ఏ విద్యార్థి అయినా నిర్భయంగా పై చదువులు చదువుకోవచ్చు. మరి, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి.. అర్హత, ఆర్థిక సాయం ఎలా పొందాలి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు.

AP Govt : సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్‌ రద్దు

AP Govt : సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్‌ రద్దు

ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయడం తదితర ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది.

AP Govt : ‘నాడు-నేడు’పై ఆడిట్‌

AP Govt : ‘నాడు-నేడు’పై ఆడిట్‌

ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశామని ప్రచారం చేసుకున్న వైసీపీ సర్కారు అసలు రంగు బయటపడుతోంది. జగన్‌ హయాంలో ‘నాడు-నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన ఖర్చుల లెక్కలు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.

Fee Payment: దిగొచ్చిన టె న్త్‌ బోర్డు..

Fee Payment: దిగొచ్చిన టె న్త్‌ బోర్డు..

పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును టెన్త్‌ బోర్డు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు గడువు ఇవ్వగా..

Fee Payment: పది ఫీజు పరేషాన్‌..

Fee Payment: పది ఫీజు పరేషాన్‌..

పదో తరగతి వార్షిక పరీక్షలను రాయబోయే విద్యార్థులకు ఆన్‌లైన్‌ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి రెండు రోజుల సమయమే ఉంది.

TG Hostel Diet Charges : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

TG Hostel Diet Charges : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

దీపావళి వేళ.. తెలంగాణలోని విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది.

Supreme Court : ఎన్నారై కోటా.. ఓ మోసం

Supreme Court : ఎన్నారై కోటా.. ఓ మోసం

విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్నారై కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి