• Home » Srikakulam

Srikakulam

 Teacher Misconduct: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు

Teacher Misconduct: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు

పిల్లలకు పాఠాలు చెప్పడం మాని, వాళ్ల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ సీతంపేట పీవో పవార్‌ స్వప్నిల్‌ ధృవీకరించారు. దీనిపై విచారణకు ఆదేశించామని..

 Kashi Bugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

Kashi Bugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించింది.

Kashibugga Incident: తొక్కిసలాట ఘటనపై విచారణ కమిటీ ఏం తేల్చబోతుంది.?

Kashibugga Incident: తొక్కిసలాట ఘటనపై విచారణ కమిటీ ఏం తేల్చబోతుంది.?

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు.

Anitha ON Kasibugga Incident: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ: హోంమంత్రి అనిత

Anitha ON Kasibugga Incident: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ: హోంమంత్రి అనిత

కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్పీ సహా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమగ్ర విచారణకు హోంమంత్రి ఆదేశించారు.

Lokesh Kasibugga Stampede: కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్

Lokesh Kasibugga Stampede: కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్

కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి లోకేష్ పరిశీలించనున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు.

Srikakulam stampede: ప్రధాని దిగ్భ్రాంతి.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Srikakulam stampede: ప్రధాని దిగ్భ్రాంతి.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

తొక్కిసలాటలో పలువురు గాయపడటం, వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Pawan Kalyan: కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర  దిగ్భ్రాంతి

Pawan Kalyan: కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

CM Chandrababu On Kasibugga Tragedy:  తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu On Kasibugga Tragedy: తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Srikakulam Kasibugga Tragedy: ఆలయంలో అత్యంత విషాదం.. స్పాట్ లోనే పది మంది మృతి.!

Srikakulam Kasibugga Tragedy: ఆలయంలో అత్యంత విషాదం.. స్పాట్ లోనే పది మంది మృతి.!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో..

Srikakulam Kasibugga Temple: తీవ్ర విషాదం..తొమ్మిది మంది మృతి.!

Srikakulam Kasibugga Temple: తీవ్ర విషాదం..తొమ్మిది మంది మృతి.!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి