Home » Sri Satyasai
జిల్లాలోని ధర్మవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.
ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రిలో మరోసారి దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
జిల్లాలోని ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.
కొత్తగా ఏదైనా వాహనం తీసుకుంటే దాన్ని ఎంతో అపూరూపంగా చూసుకుంటాం. అయితే కొత్త వాహనం తరచూ రిపేర్లు వచ్చి ఇబ్బందులు పెడుతుంటే మాత్రం విసుగెత్తిపోతుంటాం.
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
సీఎం జగన్ కాన్వాయ్ని (CM Jagan convoy) తుంపర్తి భూనిర్వాసితులు అడ్డుకున్నారు.
ప్రియాగ్రహారంలో భువనేశ్వరీదేవి సిరిమా నోత్సవాలు ఆదివారం నుంచి ఈనెల 26 వరకు నిర్వహిం చనున్నట్లు సర్పంచ్ బెవరనూకరాజు, ఎంపీటీసీ ప్రసాద రావు, మాజీ సర్పంచ్లు లావేటి కృష్ణ, మడ్డుఅప్పయ్య తెలిపారు. ఈనెల 25న సిరిమానును ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు. సిరిమానుకోసం వేప కర్రను మానుగా విని యోగించేందుకు వీలుగా గ్రామపెద్దలు శుక్రవారం వెళ్లి బొట్టుపెట్టినట్టు తెలిపారు. సంబరాలు పురస్కరించుకొని పనులు, ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లిన వారు సాయం త్రానికి ఇంటికి చేరుకోవాలని,ఇతర గ్రామాల నుంచి సంబ రాలు జరిగే గ్రామంలో అడుగుపెట్టే వారు రాత్రికి నివసిం చరాదని, మంచాలపై నిద్రించరాదని, గ్రామంలో చెప్పులతో నడవరాదని పెద్దలు కోరారు.గుప్పెడుపేటలో కూడా ఆది వారం నుంచి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించ నున్నారు.
ధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Dharmavaram YSR Congress Party) ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (NARA LOKESH) విమర్శలు గుప్పించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈరోజు పున: ప్రారంభంకానుంది.
మూడు రాజధానుల మూడు ముక్కల సీఎం జగన్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం మొట్టికాయలు వేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర 47వ రోజు(ఆదివారం) శ్రీసత్యసాయి జిల్లాలో 11.7 కిలోమీటర్లు సాగింది.