Home » SRH
IPL 2025: న్యూజిలాండ్ టాప్ బ్యాటర్ కేన్ విలియమ్సన్కు స్వదేశంలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. అంతేస్థాయిలో భారత్లో ఆదరణ ఉంది. ఐపీఎల్తో అతడి క్రేజ్ నెక్స్ట్ లెవల్కు చేరుకుంది.
Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అద్భుతం చేశాడు. అయితే ఈసారి గ్రౌండ్లో కాదు.. ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్, పాపులారిటీ ఏటికేడు మరింత పెరుగుతూ పోతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఆవిర్భవించి 16 ఏళ్లు గడుస్తున్నా ఆదరణ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్లే లీగ్ బ్రాండ్ వాల్యూ కూడా అంతకంతా పెరుగుతూ పోతోంది.
Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు. సన్రైజర్స్ ఫ్యాన్స్ హార్ట్ను టచ్ చేస్తూ సంచలన బౌలింగ్తో చెలరేగాడు భువీ.
టీమిండియాకు సేవలు అందించిన ఓ క్రికెటర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. జెంటిల్మన్ గేమ్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే..?
సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 ఎడిషన్ మెగా వేలానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఓ ఆటగాడికి ఏకంగా రూ. 23 కోట్లు చెల్లించడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.
లీగ్ దశలోనే కాదు.. ఫైనల్లోనూ కోల్కతా నైట్రైడర్స్ నుంచి అదే అత్యుత్తమ ప్రదర్శన. అటు పేసర్లు.. ఇటు స్పిన్నర్లు బంతితో కదం తొక్కడంతో ఐపీఎల్-17వ సీజన్లో శ్రేయాస్ సేన చాంపియన్గా
చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ చేరుకున్నారు. హోటళ్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
చివరి మూడు సీజన్లలో దాదాపు అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి అనుకున్నది సాధించింది. తమ టైటిల్ వేటకు మరో అడుగు దూరంలో నిలిచింది. అయితే బ్యాటింగ్లో హార్డ్ హిట్టర్లు ఆశించిన రీతిలో రాణించకపోయినా.. ఓ మాదిరి స్కోరును బౌలర్లు మాత్రం అద్భుతరీతిలో కాపాడారు. ముఖ్యంగా లెఫ్టామ్
చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇన్సింగ్స్ అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించారు. కానీ తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్కు చిక్కారు. శర్మతో ఎస్ఆర్హెచ్ వికెట్ల పతనం మొదలైంది. తర్వాత 5 ఓవర్లో రాహుల్ త్రిపాఠిని కూడా బౌల్ట్ వెనక్కి పంపించాడు. అదే ఓవర్లో మార్కమ్ను ఔట్ చేశాడు. 5 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు తీశాడు.