Home » Somireddy Chandramohan Reddy
నెల్లూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, గతంలో బీహార్ అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.
నెల్లూరు: దేశంలోనే అతపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతుందని రూ.వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారని, సీఎం జగన్ శ్రీమతి భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
నెల్లూరు: జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ తవ్వకాల ప్రాంతంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు.
అక్రమ మైనింగ్పై పొదలకూరు వరదపురంలో గత మూడు రోజుల నుంచి మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆందోళన చేస్తున్నారు.
జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో ప్రతిరోజూ నాలుగు కోట్ల రూపాయల వైట్ ఖ్వార్జ్ తరలిస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు.
నెల్లూరు: జిల్లాలో అధికారపార్టీ నేతలు చేస్తున్న అక్రమ మైన్స్ దోపిడీపై సోమిరెడ్డి పోరాటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంగీబావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ సహజ వనరులను అధికార వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని...
కేజీఎఫ్ మైనింగ్ను తలపించేలా ఏపీలో దోపిడీ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు.
నిమ్మ రైతులకు అపారంగా నష్టం వాటిల్లిందని వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) వెంటనే స్పందించాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) తెలిపారు.
కేసు మీద కేసు పెట్టాలా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టాలనేదే జగన్రెడ్డి ( Jagan Reddy ) లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) ఎద్దేవ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.