• Home » Sikkim

Sikkim

Assembly Elections Results: ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Assembly Elections Results: ముందుగానే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడనుండగా, దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది.

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది

Hyderabad: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్‌ సతీమణి కన్నుమూత

Hyderabad: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్‌ సతీమణి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి.. సిక్కిం, కేరళ మాజీ గవర్నర్‌ పి.శివశంకర్‌ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం ఉదయం కన్నుమూశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడుకి మేనకోడలు అయున లక్ష్మీబాయి వ్యక్తిగతంగానూ ప్రముఖులే.

Election Commission: అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు

Election Commission: అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదివారంనాడు కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలను జూన్ 4వ తేదీకి బదులుగా జూన్ 2వ తేదీకి మార్చినట్టు తెలిపింది.

Sikkim: సిక్కింలో తొలి రైల్వేస్టేషన్.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ..

Sikkim: సిక్కింలో తొలి రైల్వేస్టేషన్.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ..

ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కిం.. ఇక ముందు రైలు సర్వీసులను ప్రారంభించనుంది. సిక్కింలో తొలి రైల్వే స్టేషన్ రంగ్‌పో ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.

Sikkim BJP: సిక్కిం నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా డోర్జీ త్రేసింగ్ లేప్చా

Sikkim BJP: సిక్కిం నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా డోర్జీ త్రేసింగ్ లేప్చా

సిక్కిం నుంచి రాజ్యసభ అభ్యర్థి పేరును బీజేపీ ఖరారు చేసింది. డోర్జీ త్రేసింగ్ లేప్చాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి 3, సిక్కిం నుంచి ఒక రాజ్యసభ స్థానానికి జనవరి 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.

Passport Scam: పాస్‌పోర్ట్ స్కాం ముఠా గుట్టు రట్టు..  50 ఏరియాల్లో ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ

Passport Scam: పాస్‌పోర్ట్ స్కాం ముఠా గుట్టు రట్టు.. 50 ఏరియాల్లో ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ

నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ(CBI) అధికారులు. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసి సమాచారంతో దాడులు జరిపిన సీబీఐ చాలా మందిపై కేసులు నమోదు చేసింది.

Sikkim Floods: సిక్కిం వరదల్లో 82 కి చేరిన మృతుల సంఖ్య.. చిక్కుకున్న 3 వేల మంది టూరిస్టులు

Sikkim Floods: సిక్కిం వరదల్లో 82 కి చేరిన మృతుల సంఖ్య.. చిక్కుకున్న 3 వేల మంది టూరిస్టులు

సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) కారణంగా సంభవించిన వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 82 కు చేరింది. లాచెన్, లాచుంగ్(Lachen, Lachung) పట్టణాలలో 3 వేల మంది పర్యాటకులు(Tourists) చిక్కుకుపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Sikkim: సిక్కిం వరదల్లో 55కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా లభించని 141 మంది ఆచూకీ

Sikkim: సిక్కిం వరదల్లో 55కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా లభించని 141 మంది ఆచూకీ

సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల సంభవించిన ఆకస్మిక వరదల్లో(Floods) తప్పిపోయిన వారి మృతదేహాలు పదులు సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 55 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

Floods: రాష్ట్రంలో పెరుగుతున్న వరద బాధిత మృతుల సంఖ్య..  ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారంటే..?

Floods: రాష్ట్రంలో పెరుగుతున్న వరద బాధిత మృతుల సంఖ్య.. ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారంటే..?

కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో సిక్కిం రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో కురిసిన కుంభవృష్టి కారణంగా చుంగ్‌తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. నది ఉప్పొంగడంతో వరదలు సంభవించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి