Home » Shubman Gill
భారత విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరుగుతున్న టీ20I సిరీస్లో మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో..
ఈమధ్య భారత యువ క్రికెటర్ శుభ్మన్ గిల్కు కాలం ఏమాత్రం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి అన్ని ఎదురుదెబ్బలే..
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో..
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆది నుంచే పరుగుల మోత మోగించేశారు. దీంతో.. భారత జట్టు..
ఎన్నో అంచనాలు పెట్టుకున్న యువ ఆటగాళ్లు పెద్ద హ్యాండ్ ఇచ్చేశారు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంతో.. ఓపెనర్లుగా వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే యువ ఆటగాడు శుభ్మన్ గిల్..
T20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో భారత జట్టు T20I ఫార్మాట్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా T20I నుంచి రిటైర్ అయ్యాక, భారత్ ఐదు మ్యాచ్ల T20I సిరీస్లో జింబాబ్వేతో తన మొదటి అసైన్మెంట్ను ప్రారంభించనుంది.
ప్రస్తుతం టీ20 వరల్డ్కప్లో భారత జట్టు టైటిల్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో.. బీసీసీఐ ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే నెలలో జింబాబ్వేతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు..
టీ20 వరల్డ్కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్గా వెళ్లిన శుభ్మన్ గిల్, అవేశ్ఖాన్లను తిరిగి భారత్కు పంపాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకు..
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్, హిందీ బుల్లితెర నటి రిద్ధిమా పండిట్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఓ వార్త వైరల్ అవుతోంది.