Home » Shoaib Akhtar
ఆసియా కప్ను టీమిండియా అండర్ డాగ్స్లా ప్రారంభించిందని, కానీ టోర్నీలో ఒక్కో మ్యాచ్కూ మెరుగవుతూ వచ్చిందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. మోస్ట్ డేంజరస్ జట్టుగా ఇప్పుడు వరల్డ్ కప్ వైపు టీమిండియా అడుగులు వేస్తోందన్నాడు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ను టీమిండియా ఫిక్స్ చేసిందని కొందరి నుంచి తనకు వచ్చిన సందేశాలు, మీమ్స్పై పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షోయబ్ అక్తర్ ఘాటుగా స్పందించాడు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన
రెండవసారి టీ20 వరల్డ్ కప్ను(t20 world cup2022) ముద్దాడాలనుకున్న పాకిస్తాన్ (pakistan) ఆశలు అడియాశలయ్యాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ (England) ప్రపంచ కప్ను రెండోసారి ఎగరేసుకుపోయింది.
జింబాబ్వే చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ విమర్శించిన మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్.. అంతటితో ఆగకుండా చక్కటి ప్రదర్శన చేస్తున్న భారత్ జట్టుపైనా అతి అంచనా వేశాడు. వరల్డ్ కప్ నుంచి భారత్ వచ్చేవారమే ఇంటికి తిరిగొస్తుందని అన్నాడు
టీ20 వరల్డ్ 2022లో (t20 World cup) జింబాబ్వేపై (Zimbabwe) మ్యాచ్లో తడబడి ఓటమిపాలైన పాకిస్తాన్ (Pakistan) ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. టీమిండియాపై (team India) ఓటమిని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా మరచిపోక ముందే జింబాబ్వే చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.