Home » Shivam Dube
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్ శివం దూబే రైలు ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివం దూబే చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విమానాలు అందుబాటులో లేకపోవడంతో త్వరగా ఇంటికెళ్లాలన్న ఉద్దేశంతో రైలులో ముంబైకి చేరుకున్నాడు. అది కూడా అభిమానుల దృష్టిలో పడకుండా సాఫీగా వెళ్లిపోయాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్ లో భారత్ 167 పరుగులు చేసింది. టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా యంగ్ ప్లేయర్ శివం దూబే కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు.
ఆస్ట్రేలియాలో జరిగే వన్డే, టీ20 సిరీస్ లను గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది. కీలకమైన ఈ టీ20 సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
టీమిండియా పించ్ హిట్టర్ ఒకరు ఖరీదైన రెండు అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారు. కోట్లు పోసి అతడు ఈ అపార్ట్మెంట్స్ కొన్నాడని తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే..
Today IPL Match: చెన్నై సూపర్ కింగ్స్ పించ్ హిట్టర్ శివమ్ దూబె మంచి మనసు చాటుకున్నాడు. యువ అథ్లెట్లకు అతడు భారీ సాయం అందించాడు. ఇంతకీ దూబె ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
Concussion Substitute Controversy: భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్కు కోలుకోలేని షాకులు తగులుతున్నాయి. టీ20 సిరీస్లో 1-4తో చిత్తయిన బట్లర్ సేన.. సిరీస్తో పాటు పరువు కూడా పోగొట్టుకుంది. పించ్ హిట్టర్ శివమ్ దూబె ఆ టీమ్ను తల ఎత్తుకోకుండా చేశాడు.
IND vs ENG: కాటేరమ్మ కొడుకులు చెలరేగిపోయారు. భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇంగ్లండ్కు చూపించారు. సిక్సర్ల సునామీలో స్టేడియాన్ని ముంచేశారు.
Suryakumar-Dube: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. అతడికి పించ్ హిట్టర్ శివమ్ దూబె కూడా తోడవడంతో బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి.
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా.. ఆదివారం భారత్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లోనూ జింబాబ్వే పరాజయం పాలయ్యింది. టీమిండియా నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. 168 పరుగుల టార్గెట్తో..