Home » Shirdi Sai Baba
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.
Shirdi: షిరిడీ సాయి బాబా భక్తులకు బ్యాడ్ న్యూస్. బాబా దర్శనం కోసం వెళ్లే భక్తులు ఇది తెలుసుకోవాలి. షిరిడీలో ప్రసాదాలను నిలిపివేశారు. అసలు ప్రసాదాలను ఎందుకు బంద్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం..
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పూలదండలు, పుష్పగుచ్ఛాలతోపాటు శాలువాలను టెంపుల్ కాంప్లెక్స్లోకి అనుమతించవద్దని నిర్ణయించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశుడి ఆదాయంతో శిర్డీ సాయికి పోటీ ఏర్పడింది. గురుపూర్ణిమ సందర్భంగా జులై 20న ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు జరిగాయి. ఒక్క రోజే శిర్డీ సాయికి రూ.6 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.