• Home » Security

Security

AP Politics: ప్రధాని సభపై కుట్ర.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన..?

AP Politics: ప్రధాని సభపై కుట్ర.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన..?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని.. కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కినిపిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతలకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు

AP Politics: ఏపీ సీఎం జగన్‌ ప్రాణాలకు థ్రెట్..? లీజుకు 2 హెలికాప్టర్లు.. నెలకు ఎంతంటే..?

AP Politics: ఏపీ సీఎం జగన్‌ ప్రాణాలకు థ్రెట్..? లీజుకు 2 హెలికాప్టర్లు.. నెలకు ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఆయన వినియోగిస్తోన్న హెలికాప్టర్ మాత్రం పాతబడింది. అందుకోసం కొత్త హెలికాప్టర్లను ఉపయోగించాలని ఐబీ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో రెండు హెలికాప్టర్లను లీజు తీసుకున్నారు.

AP Politics: బీసీ నేతపై వివక్ష.. ఓసీ ఎమ్మెల్యేకు మాత్రం సెల్యూట్.. ఎక్కడంటే..?

AP Politics: బీసీ నేతపై వివక్ష.. ఓసీ ఎమ్మెల్యేకు మాత్రం సెల్యూట్.. ఎక్కడంటే..?

బీసీ నేత గంజి చిరంజీవి వివక్షకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవిని ఆపి మరి తనిఖీ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

Farmers Protest: అష్టదిగ్బంధంలో హస్తిన.. సరిహద్దుల్లో బారికేడ్లు, సిటీలో ట్రాఫిక్ డైవర్షన్

Farmers Protest: అష్టదిగ్బంధంలో హస్తిన.. సరిహద్దుల్లో బారికేడ్లు, సిటీలో ట్రాఫిక్ డైవర్షన్

తమ డిమాండ్లను నెరవేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం దేశ రాజధానిలో నిరసన చేపడుతామని స్పష్టం చేశాయి. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ డైవర్ట్ కూడా చేశారు.

Republic Day: పోలీస్ పహారాలో గణతంత్ర వేడుకలకు ముస్తాబైన దిల్లీ..

Republic Day: పోలీస్ పహారాలో గణతంత్ర వేడుకలకు ముస్తాబైన దిల్లీ..

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్లీలోని11 జోన్లలో 11 మంది డీసీపీలు, 8000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

 CM YS Jagan: ఏపీ సీఎం జగన్, ఫ్యామిలీకి ఎస్ఎస్‌జీ భద్రత

CM YS Jagan: ఏపీ సీఎం జగన్, ఫ్యామిలీకి ఎస్ఎస్‌జీ భద్రత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) చట్టం 2023 అమల్లోకి వచ్చింది. సీఎం జగన్‌ భద్రతా వ్యవహారాలను సెక్యూరిటీ వింగ్ చూస్తుంటుంది. ఇకపై ఎస్ఎస్‌జీ సిబ్బంది కూడా భద్రతా చర్యల్లో పాల్గొంటారు.

 Breaking: సీఎం రేవంత్ భద్రతా సిబ్బంది మార్పు, ఎందుకంటే..?

Breaking: సీఎం రేవంత్ భద్రతా సిబ్బంది మార్పు, ఎందుకంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ సిబ్బందిని పూర్తిగా మార్చి వేస్తున్నామని బుధవారం నాడు ప్రకటించింది.

Ram Mandir: అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా

Ram Mandir: అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. అయోధ్య ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

Parliament Security: పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు.. సందర్శకుల పాసులు నిలిపివేత

Parliament Security: పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు.. సందర్శకుల పాసులు నిలిపివేత

పార్లమెంటులో బుధవారం తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు చేపట్టింది. లోక్‌సభలోకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఆగంతకులు లోపలకు దూకి స్మోక్ గ్యాస్ వదలడం, బెంచీలపై దూకుతూ పరుగులు తీయడం ఎంపీలను భయభ్రాంతులను చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.

Ayodhya Ram Mandir: ఉగ్రదాడి ముప్పు.. రామాలయం చుట్టూ భద్రత?

Ayodhya Ram Mandir: ఉగ్రదాడి ముప్పు.. రామాలయం చుట్టూ భద్రత?

అయోధ్యలోని రామాలయం చుట్టూ భద్రతను సాయుధ బలగాలు మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి. ఉగ్రదాడి ముప్పు ఉండవచ్చనే సమాచారంతో సాయుధ బలగాలు అప్రమత్తమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి