Home » SC Classification
తెలంగాణలో ఎస్సీల్లో మెుత్తం 59 ఉప కులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారిని మూడు గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
Telangana Assembly: ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. అయితే మంగళవారం అసెంబ్లీ ప్రత్యకంగా సమావేశం అయింది. ఈ సమావేశాల్లో కేబినెట్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గతంలోలా ‘ఏ బీ సీ డీ’గా కాకుండా ఇప్పుడు ‘ఏ బీ సీ’ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేసింది. ఫైనల్ రిపోర్టును కమిషన్ సోమవారం సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేయనుంది. ఎస్సీ వర్గీకరణ నివేదికను మంగళవారం నాటి కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో పెట్టీ ప్రభుత్వం ఆమోదించనుంది.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక రూపకల్పన ఒక కొలిక్కి వస్తోంది. వర్గీకరణ కోసం సేకరించిన వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తవ్వడంతో తాజాగా నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై ఏకసభ్య కమిషన్ కసరత్తు చేస్తోంది.
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మార్చి 15 తర్వాతే నివేదికను సమర్పించనుంది.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను శాస్త్రీయ పద్ధతిలో అమలుచేయాలని మాదిగ మేధావుల వేదిక సదస్సు ముక్తకంఠంతో నినదించింది.
సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు సానుకూల తీర్పునిచ్చిన నేపథ్యంలో మాదిగలను ప్రత్యేక గ్రూప్లో చేర్చి 10 శాతం రిజర్వేషన్
ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనంటూ ఎమ్మార్పీఎస్, అది రాజ్యాంగ విరుద్ధమంటూ మాలమహానాడు, దాని అనుబంధ సంఘాలు పోటాపోటీగా నినదించాయి.
స్సీ రిజర్వేషన్ ఫలాలు ఉమ్మడిగా దక్కడం లేదని, ఐక్యత పేరుతో మాదిగల అవకాశాలనూ మాలలు అందుకుంటున్నారని ఎమ్మార్పీఎస్..