• Home » Sangareddy

Sangareddy

Sangareddy: మూత్రం పోశాడని 30 వేల జరిమానా

Sangareddy: మూత్రం పోశాడని 30 వేల జరిమానా

మద్యం మత్తులో ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహ ప్రాంగణంలో మూత్ర విసర్జన చేయడమే కాక, ఇదేమిటని ప్రశ్నించిన శిక్షణ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగిన ఓ డీలర్‌కు రూ.30 వేల జరిమానా పడింది.

Crime news: దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..

Crime news: దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..

సంగారెడ్డి జిల్లా అందోల్‌కు చెందిన నర్సింహులు, ఇందిర దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని నమ్మిన నర్సింహులు భార్యతో తరచూ గొడవకు దిగేవాడు. ఇదే విషయమై ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.

Sangareddy: గుండెపోటుతో ఐదవ తరగతి విద్యార్థి మృతి

Sangareddy: గుండెపోటుతో ఐదవ తరగతి విద్యార్థి మృతి

పట్టుమని పదేళ్లు కూడా నిండని బాలుడు గుండెపోటుతో మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం మనియార్‌పల్లిలో జరిగింది.

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

సెల్‌ఫోన్‌ కొనేందుకు రూ. 20 వేలు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేశాడో కొడుకు. ఆపై బంధువుల వద్ద ఆమెది సహజ మరణంగా చిత్రీకరించాడు.

Sangareddy: ఆరేళ్ల బాలికపై హత్యాచారం.. దోషికి మరణ శిక్ష

Sangareddy: ఆరేళ్ల బాలికపై హత్యాచారం.. దోషికి మరణ శిక్ష

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.

Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌ భూముల విలువ డబుల్‌!

Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌ భూముల విలువ డబుల్‌!

రీజనల్‌ రింగ్‌ రోడ్డులో భాగంగా దక్షిణ భాగంలో భూములను కోల్పోతున్న అన్నదాతలకు కొంతలో కొంత ఊరట!

Sangareddy: సింగూరు ప్రాజెక్టు భద్రమేనా?

Sangareddy: సింగూరు ప్రాజెక్టు భద్రమేనా?

మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

HYD : అమీన్‌పూర్‌లో కూల్చివేతలు

HYD : అమీన్‌పూర్‌లో కూల్చివేతలు

హైడ్రా ఆదేశాల మేరకు.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను జిల్లా యంత్రాంగం మంగళవారం కూల్చివేసింది.

lawyer safety:  న్యాయవాదిపై దాడికి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఖండన

lawyer safety: న్యాయవాదిపై దాడికి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఖండన

వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై దాడులు పెరిగిపోతుండటంపై బార్‌ కౌన్సిల్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Smart City: జహీరాబాద్‌ వాసుల హర్షం..

Smart City: జహీరాబాద్‌ వాసుల హర్షం..

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వరాన్ని ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ‘ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ’ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి