• Home » Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Botsa Satyanarayana: వైసీపీ ఇన్‌ఛార్జుల ఐదో లిస్ట్‌ని ప్రకటించిన మంత్రి బొత్స

Botsa Satyanarayana: వైసీపీ ఇన్‌ఛార్జుల ఐదో లిస్ట్‌ని ప్రకటించిన మంత్రి బొత్స

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన పార్టీలన్నీ తమతమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్ రెడ్డి అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే ఛాన్స్ ఇస్తామని చెప్పినట్టుగానే.. అభ్యర్థులను మార్చేస్తున్నారు.

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

Balineni Issue : మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంతో వైసీపీకి పెద్ద చిక్కే వచ్చిపడినట్లయ్యింది.! వైసీపీలో ఉండాలంటే బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలి.. ఒకవేళ పార్టీ మారితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి అల్లకల్లోల్లమే..! దీంతో బాలినేని అలకబూనిన ప్రతిసారీ బుజ్జగించడం, మంతనాలు జరపడం లాంటివి అధిష్టానం చేస్తోంది. అయినా సరే తగ్గేదేలే అని.. కచ్చితంగా తాను చెప్పిన వారికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు...

CM Jagan: సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు..

CM Jagan: సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు..

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు

AP Politics: ఆ ఒక్క కారణంతోనే షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు: సజ్జల

AP Politics: ఆ ఒక్క కారణంతోనే షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు: సజ్జల

పీ రాజకీయాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)కు అవగాహన లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు.

Sajjala: తెగేవరకు లాగకండి.. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు సజ్జల హుకుం

Sajjala: తెగేవరకు లాగకండి.. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు సజ్జల హుకుం

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి వైసీపీ సర్కార్ కృషి చేస్తోందని, నిరసనల పేరుతో తెగేవరకు లాగకండంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అంగన్వాడీలకు హుకుం జారీ చేశారు.

AP Anganwadi Strike: అంగన్‌వాడీలతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక

AP Anganwadi Strike: అంగన్‌వాడీలతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక

అంగన్‌వాడీల డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ( AP Govt ) పరిష్కరించాలని గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నారు. శుక్రవారంతో అంగన్‌వాడీల సమ్మె ( Anganwadi Strike ) 32వ రోజుకి చేరుకుంది. అయితే పలుమార్లు చర్చలకు అంగన్‌వాడీ సంఘాల నేతలను ప్రభుత్వం పిలిచింది.

Sajjala Ramakrishna: అంగన్వాడీ కార్మికులు తెగే దాకా లాగొద్దు.. తర్వాత తీవ్ర చర్యలుంటాయి

Sajjala Ramakrishna: అంగన్వాడీ కార్మికులు తెగే దాకా లాగొద్దు.. తర్వాత తీవ్ర చర్యలుంటాయి

ఏపీలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పెర్‌లు సమ్మెలోకి దిగారని.. వారు తెగే దాకా లాగొద్దు.. తర్వాత తీవ్ర చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) హెచ్చరించారు.

Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్‌లో చేరటం వెనక చంద్రబాబు కుట్ర ఉంది

Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్‌లో చేరటం వెనక చంద్రబాబు కుట్ర ఉంది

వైఎస్ షర్మిల ( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. శనివారం నాడు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.

AP News: తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు.. సజ్జలతో భేటీ

AP News: తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు.. సజ్జలతో భేటీ

Andhrapradesh: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. బుధవారం కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం కార్యాలయానికి వచ్చారు.

AP HighCourt: సజ్జలకు ఏపీ హైకోర్టు నోటీసులు

AP HighCourt: సజ్జలకు ఏపీ హైకోర్టు నోటీసులు

Andhrapradesh: వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సజ్జలకు వ్యక్తిగత హోదాలో కోర్టు ఈ నోటీసులు పంపింది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసుపై న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి