Home » Ruturaj Gaikwad
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. జట్టును విజయతీరాలకు చేర్చిన సంజు శాంసన్పై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న చెపాక్ వేదికగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ... ఎల్లో జెర్సీ కోసం, అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని వెల్లడించాడు.
ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్పై 103 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం ఇద్దరు ఆటగాళ్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత విజయం సాధించింది. అయితే ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా బౌలర్లేదనని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..
ఐపీఎల్ 2026 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్ స్పందించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సంచలన రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ 134 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు (15) చేసిన బ్యాటర్గా మహారాష్ట్ర జట్టుకు చెందిన అంకిత్ బావ్నే రికార్డును సమం చేశాడు.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మాజీ భారత వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప తీవ్రంగా స్పందించాడు.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ను పక్కన పెట్టి అతడిని ఎందుకు ఎంపిక చేశారంటూ మాజీ క్రికెటర్ బద్రినాథ్ ప్రశ్నించారు.