Home » Rishi sunak
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ సతీ సమేతంగా ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయంలో పూజలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తాను గర్వించే హిందువునని చెప్పారు.
భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జీ20 సమ్మిట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ఈ ఒప్పందం దాదాపు తుది దశలో ఉందని ఇరుదేశాలు...
రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ..
జీ20 సమావేశాల్లో అన్ని పక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న సమావేశాల్లో సానుకూల ఫలితాలు రావడం కోసం అందరితో పాటు పని చేస్తామని తెలిపింది.
బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన కొత్తలో రిషి సునాక్కి అనుకూల వాతావరణం ఉండేది. కానీ.. క్రమంగా ప్రతికూల గాలులు వీస్తూ వస్తున్నాయి. రిషి ప్రభుత్వంపై చాలామంది అసంతృప్తితో...
భారత దేశం క్రమంగా ఎదుగుతున్న తీరును విదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. కోవిడ్-19కు టీకాను సొంతంగా అభివృద్ధి చేసి, 130 కోట్ల మంది భారతీయులకు టీకాకరణ చేయడంలో విజయవంతమవడం దగ్గర నుంచి చంద్రయాన్-3 చంద్రునిపై అడుగు పెట్టడం వరకు అన్నిటినీ పరిశీలిస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష పదవి(US presidency) కోసం రిపబ్లికన్ పార్టీలో పోటీపడుతున్నవారిలో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) క్రమంగా దూసుకుపోతున్నారు.
‘నేను రాక్షసి’ని అనుకుంటూ బ్రిటన్లో ఓ నర్స్ ఏడుగురు పసికందులను చంపేసింది. మరో ఆరుగురు నవజాత శిశువుల హత్యకు విఫలయత్నం చేసింది. ఆమె నేరాన్ని రుజువు చేయడంలో భారతీయ మూలాలుగల ఓ వైద్యుడు న్యాయస్థానానికి సహకరించారు.
బ్రిటిష్ ప్రధాన మంత్రి రుషి సునాక్ మరోసారి తన హిందుత్వాన్ని చాటుకున్నారు. గతంలో సతీ సమేతంగా గోవును పూజించి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన రామ కథ ప్రవచనానికి హాజరయ్యారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ సతీమణి అక్షత మూర్తి కి అరుదైన గుర్తింపు లభించింది. ఆమె బ్రిటన్లో ఆకర్షణీయంగా వస్త్రాలు ధరించేవారిలో ప్రథమ స్థానంలో నిలిచారని టాట్లర్ మ్యాగజైన్ ప్రకటించింది. ‘లవ్ యాక్చువల్లీ’ స్టార్ బిల్ నిఘీ, ప్రిన్సెస్ బియాట్రిస్ భర్త ఎడోఆర్డో మాపేల్లి మొజ్జి వంటివారి సరసన ఆమెను నిలిపింది.