Home » Rishabh Pant
టీమిండియా నయా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చిక్కుల్లో పడ్డాడు. లీడ్స్ టెస్ట్లో ఫీల్డ్ అంపైర్తో అతడు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
ఎప్పుడూ కూల్గా ఉండే రిషబ్ పంత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అంపైర్తో గొడవకు దిగాడు భారత వైస్ కెప్టెన్. అసలేం జరిగింది.. పంత్ ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని సరసన అతడు చోటు సంపాదించాడు.
యంగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మీద ప్రశంసల జల్లులు కురిపించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. వాళ్ల మైండ్గేమ్స్ గురించి అద్భుతంగా విశ్లేషణ చేశాడు క్రికెట్ గాడ్. ఇంతకీ సచిన్ ఏమన్నాడంటే..
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ బౌలర్లకు అతడు విశ్వరూపం చూపించాడు. సూపర్ సెంచరీతో ప్రత్యర్థులను వణికించాడు.
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్లో అతడు ధనాదన్ బ్యాటింగ్తో అలరించాడు.
టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ క్రేజీ రికార్డు నెలకొల్పాడు. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని స్పైడీ దాటేశాడు. మరి.. అతడు అందుకున్న ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
కఠినమైన ఇంగ్లండ్ టూర్ను భారత్ సానుకూలంగా ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో మన బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ సూపర్ సెంచరీలతో మెరిశారు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెర వెనుక నుంచి జట్టు విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నాడట. గిల్-పంత్తో అతడు పెట్టిన మీటింగ్ ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్కు పయనమయ్యారు. ఎయిర్పోర్ట్లో మెన్ ఇన్ బ్లూ ప్లేయర్లు తెగ సందడి చేశారు.