• Home » Rinku Singh

Rinku Singh

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. దిగ్వేశ్ రాఠి వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది రింకు మరోసారి సంచలనం సృష్టించాడు.

మామను గుర్తు చేసుకుని ఎమోషనలైన రింకు సింగ్‌కు కాబోయే భార్య!

మామను గుర్తు చేసుకుని ఎమోషనలైన రింకు సింగ్‌కు కాబోయే భార్య!

ఐపీఎల్ 2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న రింకు సింగ్ కాబోయ్ ప్రియా సరోజ్ తన మామగారిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టాడని హిట్టర్‌గా చూస్తారా?: రింకు సింగ్‌పై విమర్శలు

ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టాడని హిట్టర్‌గా చూస్తారా?: రింకు సింగ్‌పై విమర్శలు

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. స్టార్ ప్లేయర్ రింకు సింగ్ కూడా సరైన ప్రదర్శన చేయకపోతుండటంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగిగా మారిన రింకు సింగ్..

ప్రభుత్వ ఉద్యోగిగా మారిన రింకు సింగ్..

టీమిండియా పవర్ హిట్టర్, టీ20 ప్రపంచ కప్ 2026 విజేత రింకు సింగ్‌కు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. అతడిని రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా యోగి సర్కార్ నియమించింది.

నాన్నా.. మీ కల నిజం చేయడానికే మైదానంలోకి దిగాను: రింకు సింగ్ ఎమోషనల్ పోస్ట్

నాన్నా.. మీ కల నిజం చేయడానికే మైదానంలోకి దిగాను: రింకు సింగ్ ఎమోషనల్ పోస్ట్

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు కొద్ది రోజుల ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ తండ్రి లివర్ క్యాన్సర్‌తో పోరాడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రింకు సింగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!

టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఫస్ట్ టైమ్ ఆడనున్న ప్లేయర్స్ వీరే.!

ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్‌పై గెలిచే కివీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?

టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్

టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్

టీమిండియా హిట్టర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అతడి తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. అంతటి విషాదంలో కూడా రింకు సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

విషాదం: భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత..

విషాదం: భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత..

భారత క్రికెటర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు

భారత్-జింబాబ్వే మ్యాచ్.. రింకు సింగ్‌పై టీమిండియా కీలక అప్‌డేట్

భారత్-జింబాబ్వే మ్యాచ్.. రింకు సింగ్‌పై టీమిండియా కీలక అప్‌డేట్

టీమిండియా స్టార్ బ్యాటర్ రింకు సింగ్ ఉన్నట్టుండి జట్టుని వీడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడిపై టీమిండియా ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది. సూపర్ 8లో జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్‌లో రింకు అందుబాటులో ఉంటాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ కోటక్ స్పష్టం చేశారు.

సూపర్ 8లో జింబాబ్వేతో మ్యాచ్.. జట్టును వీడిన రింకు సింగ్!

సూపర్ 8లో జింబాబ్వేతో మ్యాచ్.. జట్టును వీడిన రింకు సింగ్!

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా గురువారం జింబాబ్వే-భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు టీమిండియాకు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. భారత స్టార్ బ్యాటర్ రింకు సింగ్ జట్టును వీడి స్వగ్రామానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి