• Home » Reserve Bank of India

Reserve Bank of India

Digital Payments: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు!

Digital Payments: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు!

గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?

Shaktikanta Das: వచ్చే రెండేళ్లలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు.. త్వరలో RBIపై వెబ్ సిరీస్

Shaktikanta Das: వచ్చే రెండేళ్లలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు.. త్వరలో RBIపై వెబ్ సిరీస్

ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగదారులకు రిటైల్ చెల్లింపుల అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చిందని RBI పేర్కొంది. ఈ నేపథ్యంలో 2026 నాటికి స్థూల దేశీయోత్పత్తి (GDP)లో భారత్ డిజిటల్ ఎకానమీ 20 శాతానికి చేరుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) సోమవారం తెలిపారు.

AP News: అప్పుల కుప్పగా ఏపీ..!!

AP News: అప్పుల కుప్పగా ఏపీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చివేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది.

Big Breaking: అనంతపురంలో 2వేల కోట్ల నగదు పట్టివేత.. 4 కంటైనర్ల కథేంటి..!?

Big Breaking: అనంతపురంలో 2వేల కోట్ల నగదు పట్టివేత.. 4 కంటైనర్ల కథేంటి..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...

Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఎందుకు ఆంక్షలు విధించింది.. అసలు కారణాలేంటి?

Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఎందుకు ఆంక్షలు విధించింది.. అసలు కారణాలేంటి?

బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి కొత్త కస్టమర్లను జత చేసుకోవద్దని, వాలెట్లలో డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

Bank Holidays in November: దీపావళి పండుగ రోజే కాదండోయ్.. నవంబర్ నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులే..!

Bank Holidays in November: దీపావళి పండుగ రోజే కాదండోయ్.. నవంబర్ నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులే..!

పండుగలు, ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలు.. బ్యాంకులు తదితరాలకు సెలవులు ప్రకటించడం సర్వసాధారణం. అయితే ప్రధానంగా బ్యాంకుల విషయంలో సెలవుల గురించి ముందుగా తెలుసుకోవడం వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ నెలలో..

Reserve Bank Of India: 2వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.. అందులో ఏముందంటే..?

Reserve Bank Of India: 2వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.. అందులో ఏముందంటే..?

ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి అందుకు సమానమైన కరెన్సీని తిరిగి పొందవచ్చని తెలిపింది. ఇంకా కేవలం 24 వేల విలువైన కోట్లు విలువైన రూ.2వేల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.

AP Govt: అప్పు మీద అప్పు.. తాజాగా ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతంటే?

AP Govt: అప్పు మీద అప్పు.. తాజాగా ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతంటే?

ఏపీ ప్రభుత్వం అప్పు మీద అప్పు చేస్తూనే ఉంది. మంగళవారం వచ్చిందంటే చాలు బాండ్ల వేలంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లలో అప్పులు తీసుకుంటోంది. ఇప్పటికే సర్కార్ దాదాపు 33 వేల 500 కోట్ల రూపాయలు అప్పు రూపంలో తీసుకువచ్చింది. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి మించి రూ.3 వేల కోట్లు అదనపు అప్పు చేసింది.

RBI: పండగ చేస్కోండి.. ట్రాన్సాక్షన్ లిమిట్ పెరగనుంది.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ

RBI: పండగ చేస్కోండి.. ట్రాన్సాక్షన్ లిమిట్ పెరగనుంది.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (10-08-23) శుభవార్త చెప్పింది. UPI లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపుల పరిధిని మరింతగా పెంచేందుకు గాను..

RBI: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటివరకు ఎంత  సొమ్ము తిరిగి వచ్చిందంటే..?

RBI: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటివరకు ఎంత సొమ్ము తిరిగి వచ్చిందంటే..?

2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ(Reserve Bank of India) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 88 శాతం రూ.2 వేల నోట్లు(Rs 2,000 notes) తిరిగి బ్యాంకులకు చేరినట్టు వెల్లడించింది. వాటి విలువ రూ.3.14 లక్షల కోట్లుగా తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి