• Home » Republic day

Republic day

Union Minister: రేపు భారత మాతకు మహాహారతి

Union Minister: రేపు భారత మాతకు మహాహారతి

ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే భారతమాత మహాహారతిని ఈసారి వైభవంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 8వ విడత మహాహారతి సందర్భంగా కిషన్‌రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాట్లను పరిశీలించారు.

గణతంత్ర ఏర్పాట్లు.. బైక్‌లపై ఫీట్లు

గణతంత్ర ఏర్పాట్లు.. బైక్‌లపై ఫీట్లు

గణతంత్ర వేడుకల నిర్వహణకు వాల్తేరు రైల్వే డివిజన్‌ ఆధ్వర్యంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.

Republic Day 2025: రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌, షెడ్యూల్ ఇదే..

Republic Day 2025: రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌, షెడ్యూల్ ఇదే..

ఇండియా కీలక విధానమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉంది. 2024 అక్టోబర్‌లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం.

Five-step security: సమీపిస్తున్న రిపబ్లిక్‌ డే.. అడుగడుగునా తనిఖీలు

Five-step security: సమీపిస్తున్న రిపబ్లిక్‌ డే.. అడుగడుగునా తనిఖీలు

భారతదేశ 76వ రిపబ్లిక్‌ డే(Republic Day) వేడుకలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నగరం చెన్నైలో జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఐదంచెల భద్రత సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.

Republic Day: రిపబ్లిక్‌ డే పరేడ్‌కు 31 మంది అతిథులు

Republic Day: రిపబ్లిక్‌ డే పరేడ్‌కు 31 మంది అతిథులు

జనవరి 26న న్యూఢిల్లీ(New Delhi) కర్తవ్యపథ్‌లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు దేశవ్యాప్తంగా 10 వేల మంది ప్రత్యేక అతిథులుగా హాజరవుతుండగా, తెలంగాణ(Telangana) నుంచి 31 మంది హాజరవుతున్నారు. వారిలో వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారుల, కళలు, హస్తకళాకారులు ఉన్నారు.

76th Republic Day Parade: ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు.. 10 వేల మంది ప్రత్యేక అతిథులు

76th Republic Day Parade: ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు.. 10 వేల మంది ప్రత్యేక అతిథులు

2025 రిపబ్లిక్ డే పరేడ్‌ ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా ఉండనుంది. ప్రజలతో మరింత చేరువ అయ్యేందుకు ఈసారి 10 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక ఆహ్వానితులలో వివిధ రంగాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.

Amit Shah : అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు శుభవార్త!

Amit Shah : అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు శుభవార్త!

దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు శుభవార్త. వారి విడుదలకు ముహూర్తం ఖరారైంది.

Central Govt : వచ్చే ఏడాది జనగణన

Central Govt : వచ్చే ఏడాది జనగణన

చాలాకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న జనగణన ప్రక్రియను కేంద్రం వచ్చే ఏడాది మొదట్లోనే చేపట్టి.. 2026కల్లా జాతీయ జనాభా పట్టికను నవీకరించి, ఆ వివరాలను ప్రజలకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Republic Day 2024 గణతంత్ర వేడుకల్లో మహిళలదే హవా.. చరిత్ర సృష్టించిన నారీ శక్తి..

Republic Day 2024 గణతంత్ర వేడుకల్లో మహిళలదే హవా.. చరిత్ర సృష్టించిన నారీ శక్తి..

Republic Day 2024 parade dazzled by cultural extravaganza celebrating 'women power' with pride Naik

Watch Video: స్పృహ తప్పి పడిపోయిన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

Watch Video: స్పృహ తప్పి పడిపోయిన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో జెండావిష్కరణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి