Home » Reliance
రిలయన్స్ జియో రావడం రావడంతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏడాది కాలంపాటు ఉచితంగా సేవలు (కాల్స్, డేటా, మెసేజ్) అందించడంతో.. అప్పటివరకూ ఆ సేవలకు..
రూ. 300 నుండి వేలకోట్లకు పడగలెత్తిన ధీరూభాయ్ అంబానీ వ్యాపార సూత్రమేమిటో.. ఎలా సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.
దేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ తన వ్యాపారాన్ని క్రమం గా కొత్త రంగాల్లోకి విస్తరింపజేస్తూ వస్తున్నారు. కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఆయిల్ అండ్ కెమికల్ నుంచి...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ 46వ వార్షిక సమావేశం ఈ నెల 28న జరగనుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి దాదాపు ప్రతి వార్షిక సంవత్సరంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ వినియోగదారులకు లాభం కల్గించే విధంగా ఏదో ఒక కొత్త ప్రకటనలు చేస్తున్నారు.
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో(Reliance Jio) స్వాతంత్ర్య దినోత్సవం( Independence Offer) సందర్భంగా తమ వినియోగదారుల కోసం ప్రిపెయిడ్ ప్లాన్(prepaid plan) ఆఫర్లను ప్రకటించింది.
రిలయన్స్లో ముఖేశ్ అంబానీ తరువాత అత్యధిక శాలరీ పొందిన వ్యక్తిగా నిఖిల్ మెస్వానీ. సంస్థ బోర్డులో ఆయన కూడా సభ్యుడు.
రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. జియోభారత్ 4జి ఫోన్ను ఇండియాలో విడుదల చేశారు. 2జి నుంచి 4జికి ప్రమోట్ చేసే క్రమంలో జియో భారత్ పేరుతో ఫోన్ లాంచ్ చేసింది. కార్బన్ కంపెనీ భాగస్వామ్యంలో ఈ ఫోన్ అందుబాటులో తెచ్చారు. దీని ధరను రూ. 999గా నిర్ణయించారు. జూలై 7 నుంచి 1మిలియన్ జియో భారత్ 4జి ఫోన్లు మార్కెట్లోకి విక్రయించనుంది.
రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీకి చెందిన రిలయన్స్ కన్జుమర్ ప్రొడక్ట్స్ (RCPL)- బి2బి (B2B) ఈ-
ఆసియా అపర కుబేరుడు ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆమె కొత్త కోణం ఇది...