Home » Reliance Jio
రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani)ని చంపుతామని ఓ బెదిరింపు మెయిల్ రావడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకేష్ అంబానీకి చెందిన ఓ మెయిల్కి(Gmail) నిన్న గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ పంపాడు.
వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ జియో రావడం రావడంతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏడాది కాలంపాటు ఉచితంగా సేవలు (కాల్స్, డేటా, మెసేజ్) అందించడంతో.. అప్పటివరకూ ఆ సేవలకు..
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.
వైఫై వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభ తేదీని ఏజీఎమ్ 2023 వార్షిక సమావేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ 46వ వార్షిక సమావేశం ఈ నెల 28న జరగనుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి దాదాపు ప్రతి వార్షిక సంవత్సరంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ వినియోగదారులకు లాభం కల్గించే విధంగా ఏదో ఒక కొత్త ప్రకటనలు చేస్తున్నారు.
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో(Reliance Jio) స్వాతంత్ర్య దినోత్సవం( Independence Offer) సందర్భంగా తమ వినియోగదారుల కోసం ప్రిపెయిడ్ ప్లాన్(prepaid plan) ఆఫర్లను ప్రకటించింది.
వచ్చే ఐదేళ్ల కాలంలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే మ్యాచ్లకు సంబంధించిన టీవీ, డిజిటల్ హక్కులను విక్రయించడంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఈ విక్రయం ద్వారా బిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ.8,200 కోట్లు ఆర్జించవచ్చని బీసీసీఐ అంచనా వేస్తోంది. అంటే వచ్చే ఐదేళ్లలో బీసీసీఐపై కనక వర్షం కురవనుందనే చెప్పుకోవాలి.
దేశీయ టెలికం రంగంలో రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్టెల్ (Bharati Airtel) ప్రధాన ప్రత్యర్థులనే విషయం విధితమే. మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ రెండు కంపెనీల మధ్య చిన్నపాటి యుద్ధమే కొనసాగుతుంటుంది. పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.
భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో(Reliance Jio).. నోకియాతో(Nokia) భారీ ఒప్పందం చేసుకోనుందని సమాచారం. 5జీ నెట్వర్క్ పరికరాలను కోనుగోలు చేయడానికి ఈ ఒప్పందం జరగనుందని తెలుస్తోంది.