Home » Red Alert
Andhrapradesh: రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో 11 జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలను వాన ముసురు కమ్మేసింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సహా 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వర్షాలకు వాహనాలపై బయటికి అత్యవసర పని మీద వెళ్లిన జనాలు, ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే మార్గమధ్యలో వర్షానికి ఇరుక్కుపోయిన వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు ఒకింత శుభవార్త చెప్పారు...
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్కు బుధవారం హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నేడు వాతావరణ శాఖ జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కూకట్పల్లి జోన్కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బుధవారం కుంభవృష్టి కురిసే అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బాపట్ల,
రాబోయే ఐదు రోజుల పాటు ఢిల్లీతోపాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ శుక్రవారం వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఎలాంటి వేడి వాతావరణం ఉండదని అధికారులు చెప్పారు...
ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కేదార్నాథ్ థాం యాత్రకు ఆటంకం కలిగింది....
ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు....
ఈక్వటోరియల్ గినియా దేశంలో ఎబోలా కొత్త వైరస్ ప్రబలింది...
పాకిస్థాన్ దేశ సందర్శన విషయంలో అమెరికా సంచలన హెచ్చరిక జారీ చేసింది....