Share News

Cyclone Michaung: తుఫాను ఎఫెక్ట్.. ఏపీలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్

ABN , First Publish Date - 2023-12-05T09:25:44+05:30 IST

Andhrapradesh: రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో 11 జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

Cyclone Michaung: తుఫాను ఎఫెక్ట్.. ఏపీలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్

అమరావతి: రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో 11 జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది. 100 - 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నారు. తుఫాను ప్రభావంతో 11 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 204.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించారు.

Updated Date - 2023-12-05T09:25:45+05:30 IST