Home » RCB
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లతో ఓ ఆటాడుకుంటున్నారు ఆర్సీబీ బౌలర్లు. ఓ రేంజ్లో డామినేషన్ కొనసాగిస్తోంది బెంగళూరు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆతిథ్య జట్టును వణికిస్తోంది.
ఐపీఎల్-2025 ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకునేందుకు పోటీపడుతున్నాయి ఆర్సీబీ-పంజాబ్. ఈ రెండు టీమ్స్ నడుమ ఇవాళ జరిగే క్వాలిఫయర్-1లో గెలిచే జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అందుకే నెగ్గాల్సిందేనని ఇరు టీమ్స్ పంతంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025లో ఇవాళ కీలక పోరు జరగనుంది. ఒక ఫైనలిస్ట్ ఎవరో నేడు తేలిపోనుంది. పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నడుమ క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. అయితే పంజాబ్ కంటే బెంగళూరుకు చాలా విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఓ సెంటిమెంట్ కోహ్లీ టీమ్కు బలాన్ని ఇస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఆర్సీబీని రికార్డుల భయం పట్టుకుంది. ప్లేఆఫ్స్ పేరు చెబితే కోహ్లీ జట్టు వణుకుతోంది. ఈ నేపథ్యంలో అసలు బెంగళూరు ప్లేఆఫ్స్ గండం దాటుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..
టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పెట్టుకోవాలంటే అన్ని జట్లు భయపడతాయి. తోపు ఆటగాళ్లు కూడా అతడి జోలికి వెళ్లాలంటే జంకుతారు. అలాంటిది ఓ కుర్ర బౌలర్ మాత్రం విరాట్ను రెచ్చగొట్టాడు. అసలేం జరిగిందంటే..
లక్నో-ఆర్సీబీ మ్యాచ్ ముగిసినా జితేష్ శర్మ రనౌట్ గురించి ఇంకా చర్చలు నడుస్తున్నాయి. జితేష్ ఔటా.. నాటౌటా.. అనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. అసలు జితేష్ రనౌట్ విషయంలో రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
ఒక్క మాటతో అంతా మారిపోయిందని అంటున్నాడు ఆర్సీబీ తాత్కాలిక సారథి జితేష్ శర్మ. అతడు చెప్పిన మాటలతో తాను రెచ్చిపోయి ఆడానని చెబుతున్నాడు. మ్యాచ్ మారిపోవడానికి అదే కారణమని బయటపెట్టాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చరిత్ర సృష్టించింది. లక్నో సూపర్ జయింట్స్పై నిన్న జరిగిన మ్యాచులో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఐపీఎల్ 2025లో క్వాలిఫయర్ 1కి చేరింది. ఈ క్రమంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇది అత్యధిక స్కోరు ఛేజింగ్గా (Bangalore Record Chase) నిలిచింది.
పించ్ హిట్టర్ రిషబ్ పంత్ తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఐపీఎల్-2025 సీజన్ మొత్తం విఫలమవుతూ వచ్చిన ఈ లక్నో సారథి.. ఆఖరాటలో ఆర్సీబీపై చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు.
సన్రైజర్స్ చేతుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది ఆర్సీబీ. 42 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ జట్టు.. క్వాలిఫయర్ కష్టాలు కొనితెచ్చుకుంది. ఈ తరుణంలో ఆ టీమ్కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.