• Home » RCB

RCB

Bengaluru: ఆర్సీబీపై కేసు

Bengaluru: ఆర్సీబీపై కేసు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్లపై కేసు నమోదైంది.

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ, KSCAపై కేసు

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ, KSCAపై కేసు

Bengaluru Stampede: డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే.. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్‌మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు కర్ణాటక క్రికెట్ బోర్డు, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలోనే జరిగాయి.

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ కీలక నిర్ణయం..

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ కీలక నిర్ణయం..

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది దాకా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్సీబీ ఫ్రాంచైజ్ ముందుకు వచ్చింది.

RCB-Stampede: తొక్కిసలాట‌ కేసులో RCB యాజమాన్యంపై విచారణ

RCB-Stampede: తొక్కిసలాట‌ కేసులో RCB యాజమాన్యంపై విచారణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ క్రమంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి టీం యాజమాన్యం విచారణ ఎదుర్కోబోతోంది. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) సీనియర్ సభ్యులను కూడా విచారించనున్నారు.

Bengaluru stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. విచారణ జరిపిన హైకోర్టు

Bengaluru stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. విచారణ జరిపిన హైకోర్టు

Chinnaswamy Stadium Stampede Case: స్టేట్ కౌన్సిల్ చెబుతున్న దాని ప్రకారం.. మధ్యాహ్నం నుంచి జనం స్టేడియం దగ్గరకు చేరుకోవటం మొదలెట్టారు. 3 గంటల కంతా ఆ ప్రాంతం మొత్తం జనంతో నిండిపోయింది.

Chinnaswamy stadium stampede: పోలీసులు వద్దన్నా ఆర్సీబీ యాజమాన్యం వినలేదా? బుధవారం సాయంత్రం అసలేం జరిగింది

Chinnaswamy stadium stampede: పోలీసులు వద్దన్నా ఆర్సీబీ యాజమాన్యం వినలేదా? బుధవారం సాయంత్రం అసలేం జరిగింది

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును పలు వివాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్‌ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు.

RCB Victory Parade: 100 కోట్ల పరిహారం.. ఆర్సీబీ తప్పించుకోవడం కష్టమేనా?

RCB Victory Parade: 100 కోట్ల పరిహారం.. ఆర్సీబీ తప్పించుకోవడం కష్టమేనా?

ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో చోటు చేసుకున్న విషాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై క్రీడలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులూ స్పందిస్తున్నారు.

Harsh Goenka: సామాన్యుడి ప్రాణానికి టీ కప్పుకున్న విలువ కూడా లేదా: హర్ష్ గోయెంకా ఆగ్రహం

Harsh Goenka: సామాన్యుడి ప్రాణానికి టీ కప్పుకున్న విలువ కూడా లేదా: హర్ష్ గోయెంకా ఆగ్రహం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో బెంగళూరులో జరిగిన విక్టరీ పరేడ్ 11 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 50 మందికి పైగా సామాన్యులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొల్పింది.

Virat Kohli: ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతా.. కోహ్లీ ఇలా అనేశాడేంటి?

Virat Kohli: ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతా.. కోహ్లీ ఇలా అనేశాడేంటి?

18 ఏళ్ల కప్పు కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. ఐపీఎల్-2025లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంతో విరాట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Bengaluru Stampede: నా కొడుకు శరీరాన్ని కోయొద్దు.. ఈ తండ్రి బాధ ఎవరికీ రాకూడదు!

Bengaluru Stampede: నా కొడుకు శరీరాన్ని కోయొద్దు.. ఈ తండ్రి బాధ ఎవరికీ రాకూడదు!

ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన అందర్నీ కలచివేసింది. అభిమాన క్రికెటర్లతో కలసి సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చిన వారు విగతజీవులవడం అంతులేని బాధను మిగిల్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి