• Home » RCB

RCB

కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్

కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఐకానిక్ హీరో అని ఆ ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ ప్రశంసించాడు. విరాట్ ఎప్పటికీ మరో జట్టుకు మారడని పేర్కొన్నాడు. ఆర్సీబీ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆర్సీబీ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు కర్ణాటక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్‌

స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్‌ స్మృతి మంధానపై కోచ్ మలోలన్‌ రంగరాజన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ ఆడిందన్నాడు.

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా..  ఢిల్లీ స్కోర్ 203

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా.. ఢిల్లీ స్కోర్ 203

డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.

డబ్ల్యూపీఎల్- 2026 ఫైనల్:  టాస్ గెలిచిన బెంగళూరు

డబ్ల్యూపీఎల్- 2026 ఫైనల్: టాస్ గెలిచిన బెంగళూరు

మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఆర్సీబీ కోసం బిడ్ వేస్తా.. అదర్ పూనావాలా ఆసక్తికర పోస్ట్

ఆర్సీబీ కోసం బిడ్ వేస్తా.. అదర్ పూనావాలా ఆసక్తికర పోస్ట్

ఫుల్ క్రేజ్ ఉన్న ఐపీఎల్ ఫ్రాంఛైజీలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త్వరలో చేతులు మారనుంది. ఆర్సీబీ కొనుగోలు కోసం బిడ్ వేస్తానంటూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

WPL 2026: ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ.. తమ విజయ రహస్యాన్ని చెప్పేసిన స్మృతి మంధాన

WPL 2026: ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ.. తమ విజయ రహస్యాన్ని చెప్పేసిన స్మృతి మంధాన

డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన ఐదింట్లో అన్నీ గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని చెప్పేసింది.

WPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

WPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

WPL 2026: నా కల నిజమైంది.. అరంగేట్రంలోనే అదరగొట్టిన సయాలీ

WPL 2026: నా కల నిజమైంది.. అరంగేట్రంలోనే అదరగొట్టిన సయాలీ

సయాలీ సత్ఘరే.. డబ్ల్యూపీఎల్ 2026లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అరంగేట్రం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలకమైన మూడు వికెట్లను తీసి డెబ్యూలోనే అదరగొట్టింది. ఆర్సీబీకి ఆడాలన్న తన కోరిక నిజమైందంటూ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.

Smriti Mandhana: రికార్డు సృష్టించిన స్మృతి మంధాన

Smriti Mandhana: రికార్డు సృష్టించిన స్మృతి మంధాన

మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా రికార్డులోకెక్కింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి