Home » Rayalaseema
పడమర దిశ నుంచి రాష్ట్రంపైకి పొడిగాలులు వీస్తున్నాయి. దీనికితోడు విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక (Karnataka) మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో..
రాష్ట్రంలో శుక్రవారం ఎండ ఠారెత్తించింది. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదయ్యాయి.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు గురువారం ఎండ తీవ్రతకు మండిపోయాయి. ఇంకా పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. బంగాళాఖాతం (Bay of Bengal)లో ఉన్న తుఫాన్ దిశగా..
రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
తమిళనాడు (Tamil Nadu) తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తుండడంతో గురువారం రాయలసీమ
దక్షిణ ఛత్తీస్గఢ్ (South Chhattisgarh) పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇంకా విదర్భ నుంచి తెలంగాణ (Telangana), కర్నాటక మీదుగా ఉత్తర తమిళనాడు..
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ (Chhattisgarh) వరకు ద్రోణి విస్తరించింది.
కర్నూలు: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని.. అపుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక (Telangana Karnataka) మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు
విదర్భ నుంచి తెలంగాణ (Telangana), రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి.