Home » Ravindra Jadeja
Ravindra Jadeja: సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు రెండో టీ20 మ్యాచ్కు సిద్ధమైంది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దు కావడంతో రెండో టీ20పై ఆసక్తి నెలకొంది. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది.
India vs South Africa: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. నేటి నుంచి రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో నేడు జరిగే మొదటి టీ20 మ్యాచ్లో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇంకా జట్టులో చేరకపోవడంతో సఫారీలతో టీ20 సిరీస్లోనూ టీమిండియాను సూర్యకుమార్ యాదవే నడిపించనున్నాడు.
నేడు ఒకే రోజు టీమిండియా నలుగురు స్టార్ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగుతోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టాడు.
భారత ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు కారణంగా అహంకారం వచ్చిందని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా కొట్టిపారేశాడు. వెస్టిండీస్తో మూడో వన్డే మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజాను విలేకరులు కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు.
టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/6), రవీంద్ర జడేజా (3/37) విండీస్ బ్యాటర్లను వణికించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టగా తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు.
గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. బార్బడోస్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్లో భారత స్టార్ ఆటగాళ్లను పలు రికార్డులను ఊరిస్తున్నాయి. రికార్డులు అందుకోనున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతోపాటు మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్ కూడా ఉన్నారు.
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ను(ICC Test Ranking) విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో స్థానం ఎగబాకారు.
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆల్రౌండర్ల విభాగంలో జడేజా టాప్లో కొనసాగుతున్నాడు.
మొదటి టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేన రెండో టెస్ట్ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ను కనీసం డ్రా చేసుకున్న సిరీస్ భారత్కే దక్కుతుంది. దీంతో ఈ మ్యాచ్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికే దృష్టిపెట్టింది. ఈ క్రమంలో రెండో టెస్ట్కు భారత జట్టు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే అనే ఆసక్తి అందరిలో నెలకొంది.