• Home » Rajya Sabha

Rajya Sabha

పెద్దల సభకు వెళ్లే టీడీపీ సభ్యులు వీళ్లే..!

పెద్దల సభకు వెళ్లే టీడీపీ సభ్యులు వీళ్లే..!

ఏపీ నుంచి కొత్తగా రాజ్యసభకు వెళ్లే వారు ఎవరు. జనసేన తన అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ప్రకటించేసింది. ఇక తెలుగుదేశం పార్టీ తన ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్.. పేరును ప్రకటించిన పవన్..

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్.. పేరును ప్రకటించిన పవన్..

తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. లింగమనేని పేరును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేసినట్లు వెల్లడించింది.

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

జార్ఖాండ్‌లోని 'ఇండియా' కూటమిలో తాజాగా విభేదాలు పొడచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్ఖాండ్ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నికల జరగాల్సి ఉండగా, రాష్ట్రంలో జేఎంఎం భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఒక సీటును ఆశిస్తోంది.

రాజ్యసభ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

రాజ్యసభ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది. మొత్తం 11 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది.

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం తమ కీలక భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌కు రాజ్యసభ స్థానం కేటాయించింది. తమిళనాడు నుంచి రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరుగనుంది.

కర్ణాటక నుంచి మూడు రాజ్యసభ సీట్లు వీరికే

కర్ణాటక నుంచి మూడు రాజ్యసభ సీట్లు వీరికే

కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సజావుగా పూర్తి చేసేందుకు కేంద్ర నాయకత్వం గట్టి కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం సిద్ధరామయ్య సేవలను కేంద్ర స్థాయిలో ఉపయోగించునేందుకు వీలుగా ఆయనను రాజ్యసభకు పంపాలని పట్టుదలగా ఉంది.

రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే

రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే

తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే త్వరలో రాజ్యసభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 26 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది.

కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో ఖర్గే, దేవెగౌడ

కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో ఖర్గే, దేవెగౌడ

కర్ణాటకతో సహా 10 రాష్ట్రాల నుంచి ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రాజకీయ వేడి ఊపందుకుంటోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జేడీ(ఎస్) సుప్రీం హెచ్‌డీ దేవెగౌడను రెండోసారి రాజ్యసభకు పంపే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.! డీలిమిటేషన్‌కు కేంద్రం సిద్ధం

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.! డీలిమిటేషన్‌కు కేంద్రం సిద్ధం

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న వీటిని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayana Singh) తిరిగి రాజ్యసభకు రానున్నారు. ఆయనను రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి