• Home » Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: పీవోకే తిరిగొస్తుంది: రాజ్‌నాథ్‌

Rajnath Singh: పీవోకే తిరిగొస్తుంది: రాజ్‌నాథ్‌

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) త్వరలోనే తిరిగొస్తుందని, తాను భారత్‌లో అంతర్భాగమని ప్రకటించుకుంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు.

సంతకాలు అవుతాయి.. ఆయుధాలు రావు

సంతకాలు అవుతాయి.. ఆయుధాలు రావు

ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిలో మన దేశ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ విమర్శించారు. ఆయుధాల సరఫరా కోసం కాంట్రాక్టుల మీద సంతకాలైతే చేస్తున్నారు కానీ, సరఫరా మాత్రం జరగదని వ్యాఖ్యానించారు.

Defence Minister Rajnath Singh: పీవోకేపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల కోరిక అదేనంటూ..!

Defence Minister Rajnath Singh: పీవోకేపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల కోరిక అదేనంటూ..!

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అక్కడి ప్రజల మదిలో ఉన్న కోరిక ఏంటో ఆయన పంచుకున్నారు. మరి.. ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం..

Rajnath Singh: పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్ నడ్డివిరిచాం

Rajnath Singh: పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్ నడ్డివిరిచాం

పాకిస్థాన్ పీఓకే‌లోని ఉగ్రవాద శిబిరాలపై మే 7న జరిపిన మిలటరీ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, నిపుణులైన సర్జన్లులా మన బలగాలు సత్తా చాటుకున్నాయని చెప్పారు. ''నిపుణులైన డాక్టర్లు, సర్జన్లు ఎలా వ్యవహరిస్తారో మన బలగాలు కూడా అలాగే పనిచేశాయి. ఉగ్రవాద మూలాలలై ప్రతిభావంతంగా దాడులు జరిపాయి'

Rajnath Singh: పాక్‌కు రుణం ఇవ్వడంపై ఐఎంఎఫ్ పున:పరిశీలించాలి: కేంద్రమంత్రి..

Rajnath Singh: పాక్‌కు రుణం ఇవ్వడంపై ఐఎంఎఫ్ పున:పరిశీలించాలి: కేంద్రమంత్రి..

భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేయకుండా పాక్‌కు రెండో విడత లోన్ ప్యాకేజీగా 7 బిలియన్ల డాలర్లను ఐఎంఎఫ్ ఇటీవల ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, సంస్కరణల కొనసాగింపునకు ఇస్లామాబాద్‌కు రుణం మంజూరు చేస్తున్నామని పేర్కొంది.

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. తేల్చేసిన రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. తేల్చేసిన రాజ్‌నాథ్ సింగ్

Operation Sindoor: పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సిందూర్‌పై దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చూసిందంతా ఓ ట్రైలర్ మాత్రమేనని అన్నారు.

Rajnath Singh: ధూర్త పాక్‌ చేతిలో అణ్వాయుధాలు క్షేమం కాదు

Rajnath Singh: ధూర్త పాక్‌ చేతిలో అణ్వాయుధాలు క్షేమం కాదు

పాకిస్థాన్‌ వంటి బాధ్యతారహితమైన, ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సురక్షితం కాదని, వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పరిధిలోకి తెచ్చి, పర్యవేక్షించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

Rajnath Singh: పాక్ దగ్గర ఉన్న అణుబాంబులను లాక్కోండి..  రాజ్‌నాథ్ సింగ్ విజ్ణప్తి..

Rajnath Singh: పాక్ దగ్గర ఉన్న అణుబాంబులను లాక్కోండి.. రాజ్‌నాథ్ సింగ్ విజ్ణప్తి..

బాధ్యత లేని.. మూర్ఖమైన పాకిస్థాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండటం మంచిది కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అన్ని అణుబాంబులను ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని విజ్ణప్తి చేశారు.

Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్

Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్

మిలటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ భుజ్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల డ్రోన్ల దాడికి దిగింది. పాక్ పదేపదే చేసిన ఈ యత్నాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సాయంతో భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.

BJP Tiranga Yatra: ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై నేటి నుంచి తిరంగయాత్ర

BJP Tiranga Yatra: ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై నేటి నుంచి తిరంగయాత్ర

పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై బీజేపీ తిరంగయాత్ర నిర్వహించనుంది. 13 నుంచి 23 మే వరకు 11 రోజుల పాటు ఈ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి