• Home » Rajasthan

Rajasthan

Assembly Elections 2023: కాంగ్రెస్‌ విక్టరీ ఖాయం... ఓటు వేసిన సీఎం

Assembly Elections 2023: కాంగ్రెస్‌ విక్టరీ ఖాయం... ఓటు వేసిన సీఎం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకావడంతో సర్దార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Assembly polls 2023: మోదీకి వీడియోతో సమాధానం చెప్పిన సీఎం

Assembly polls 2023: మోదీకి వీడియోతో సమాధానం చెప్పిన సీఎం

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం సీఎం అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య గొడవలున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను గెహ్లాట్ శుక్రవారంనాడు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలంటూ సచిన్ పైలట్ ఓటర్లకు పిలుపినిచ్చిన వీడియోను ఆయన సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు.

Assembly polls 2023: మోదీ, అదానీలను 'పిక్‌పాకెట్‌'తో పోల్చిన రాహుల్

Assembly polls 2023: మోదీ, అదానీలను 'పిక్‌పాకెట్‌'తో పోల్చిన రాహుల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలను 'పిక్‌ పాకెట్' తో పోలుస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడు భరత్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.

Ashok Gehlot: మేజిక్ పని చేస్తుంది, బీజేపీ అడ్రస్ లేకుండా పోతుంది.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ కౌంటర్

Ashok Gehlot: మేజిక్ పని చేస్తుంది, బీజేపీ అడ్రస్ లేకుండా పోతుంది.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ కౌంటర్

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా ప్రధాని మోదీ...

Ashok Gehlot: పీఎం రోడ్‌షో ప్లాప్..బయట నుంచి జనాన్ని తీసుకొచ్చారు..!

Ashok Gehlot: పీఎం రోడ్‌షో ప్లాప్..బయట నుంచి జనాన్ని తీసుకొచ్చారు..!

ప్రధాన నరేంద్ర మోదీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారంనాడు విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ చాలా నెర్వస్‌తో ఉన్నారని, ఇటీవల ఆయన రాష్ట్రంలో జరిపిన రోడ్‌షో పెద్ద ఫ్లాప్ అని అన్నారు.

Assembly elctions 2023: బీసీల వ్యతిరేకి కాంగ్రెస్: అమిత్‌షా

Assembly elctions 2023: బీసీల వ్యతిరేకి కాంగ్రెస్: అమిత్‌షా

వెనుకబడిన వర్గాలకు అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా ఖైర్తాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా పాల్గొన్నారు.

PM Narendra Modi: కాంగ్రెస్ ఎక్కడికి వెళ్తే అక్కడ నేరాలు ఘోరాలే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Narendra Modi: కాంగ్రెస్ ఎక్కడికి వెళ్తే అక్కడ నేరాలు ఘోరాలే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఏ రాష్ట్రంలో అడుగుపెడుతుందో.. అక్కడ నేరాలు, అవినీతి రాజ్యమేలుతాయని ఆరోపణలు చేశారు. ఓవైపు భారత్ ఈ ప్రపంచానికి ఒక నాయకుడిలా ఎదిగితే

Rajasthan Assembly Election: కరణ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత

Rajasthan Assembly Election: కరణ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనెర్ అస్వస్థతతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు పార్టీ నేతలు బుధవారం తెలిపారు.

Rajasthan Assembly polls 2023: ఇంటి నుంచే ఓటు వేసిన 12,000 మంది వృద్ధులు, దివ్యాంగులు

Rajasthan Assembly polls 2023: ఇంటి నుంచే ఓటు వేసిన 12,000 మంది వృద్ధులు, దివ్యాంగులు

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు వికలాంగుల కోసం ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన తొలి విడత పోలింగ్‌లో 12,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Rajasthan Assembly Election2023: జరిగిందేదో జరిగింది...అవి ఇప్పుడొద్దు: సీఎంతో విభేదాలపై పైలట్

Rajasthan Assembly Election2023: జరిగిందేదో జరిగింది...అవి ఇప్పుడొద్దు: సీఎంతో విభేదాలపై పైలట్

గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందని, చాలావరకూ టిక్కెట్ల పంపిణీ సజావుగా జరిగిందని రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తెలిపారు. ముఖ్యమంత్రితో గత విభేదాలపైనా ఆచితూచి స్పందించారు. జరిగిందేదే జరిగిపోయిందని, ఏం చెప్పామో, ఏం మాట్లాడామో వాటిని మరిచిపోయి కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పైలట్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి