• Home » Rajamundry

Rajamundry

రాజమహేంద్రవరం సరికొత్తగా!

రాజమహేంద్రవరం సరికొత్తగా!

ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.

TDP: మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

TDP: మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

వైసీపీ(YSRCP) పాలనలో సీఎం చంద్రబాబుని (CM Chandrababu Naidu) ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) అన్నారు.

AP News : రాజమండ్రి లో 2.20 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సొమ్ము తో  పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .

AP News : రాజమండ్రి లో 2.20 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సొమ్ము తో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .

రాజమండ్రి లో 2.20 కోట్ల రూపాయలతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో హెచ్ డీ

MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి

MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి

జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) అన్నారు. ప్రజల సొమ్ముతో విశాఖ రుషికొండ (Rushikonda)పై విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.

Crime News: రాజమహేంద్రవరంలో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య..

Crime News: రాజమహేంద్రవరంలో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య..

రాజమహేంద్రవరం(Rajamahendravaram) శంభునగర్‌లో రైల్వే ఫ్లైఓవర్(Railway Flyover) పైనుంచి దూకి ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫ్లై ఓవర్ పైనుంచి దూకడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

PM Modi: ఏపీలో ప్రచారం.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

PM Modi: ఏపీలో ప్రచారం.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి, అనకాపల్లిలో‌ సభల్లో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఈ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేదికల్లో అధికార వైసీపీ, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

 AP Election 2024: రాజమండ్రిలో ఎన్డీఏ ఉమ్మడి సభ.. పాల్గొన్న ప్రధాని మోదీ

AP Election 2024: రాజమండ్రిలో ఎన్డీఏ ఉమ్మడి సభ.. పాల్గొన్న ప్రధాని మోదీ

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) ఈనెల 13వ తేదీన జరుగుతుండటంతో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఉమ్మడిగా రాజమండ్రిలోని వేమగిరిలో ‘ప్రజాగళం’ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్, మూడు పార్టీల్లోని కీలక నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

Gorantla: ఇళ్ల స్థలాల పేరుతో  కమీషన్లు కొట్టేసిన వైసీపీ నేతలు

Gorantla: ఇళ్ల స్థలాల పేరుతో కమీషన్లు కొట్టేసిన వైసీపీ నేతలు

ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు భారీగా కమీషన్లు కొట్టేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaih Chowdary) అన్నారు. గురువారం నాడు టీడీపీ (TDP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

AP NEWS: రాజమండ్రిలో గోదావరిలోకి దూకి యువకుడు  గల్లంతు

AP NEWS: రాజమండ్రిలో గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతు

రాజమండ్రి ( Rajahmundry ) బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. ఏపీలోని ఏలేశ్వరానికి చెందిన శెట్టి వినోద్ కుమార్‌ అనే యువకుడు శుక్రవారం ద్విచక్రవాహనంపై రాజమండ్రి బ్రిడ్జి వద్దకు చేరుకుని, బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు.

Atchennaidu: రాజమండ్రికి బయల్దేరిన అచ్చెన్నాయుడు

Atchennaidu: రాజమండ్రికి బయల్దేరిన అచ్చెన్నాయుడు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి