Home » Raja Singh
Telangana Results: గోశామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్లో 4004 ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు.
CEO వికాస్రాజ్ను బీజేపీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ ( Rajasingh ) కలిశారు.
ఎన్నికల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh) ఆయుధ పూజ చేయడంపై మంగళ్హాట్
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం గోషామహల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఎంఐఎంపై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నిధులను బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్లకు దమ్ముంటే మోదీని కలవాలని అన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఎందుకు అడగటం లేదు?.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రెండో విడుత పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగిందని.. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఏదేదో మాట్లాడారని అన్నారు.
బీఆర్ఎస్(BRS), ఎంఐఎం (MIM) కలిసి బోగస్ ఓట్లు(Bogus votes) సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)అన్నారు.
ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డ్ రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.