• Home » Railway News

Railway News

RRB Recruitment 2025 : RRBలో ఈ పోస్టులకు దరఖాస్తు చేశారా.. ఈ రోజే లాస్ట్ డేట్..

RRB Recruitment 2025 : RRBలో ఈ పోస్టులకు దరఖాస్తు చేశారా.. ఈ రోజే లాస్ట్ డేట్..

RRB Group D Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు రుసుము సమర్పించడానికి ఈరోజు మార్చి 3, 2025 చివరి తేదీ. రేపటి నుండి సవరణ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు మీలో ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే చేయండి. నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు..

Train tickets:  రైలు ప్రయాణికులకు సువర్ణవకాశం.. టికెట్లకు యూటీఎస్‌ యాప్‌..

Train tickets: రైలు ప్రయాణికులకు సువర్ణవకాశం.. టికెట్లకు యూటీఎస్‌ యాప్‌..

ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్‌(Railway station)కు వెళ్తున్నారా, బుకింగ్‌ కౌంటర్‌ వద్ద రద్దీని చూసి భయపడుతున్నారా, మీకేం భయంలేదు, రైల్వే అధికారులు సువర్ణ అవకాశం కల్పించారు. అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టం(యూటీఎస్‌) యాప్‌ ద్వారా టికెట్లు తీసుకుంటే 3 శాతం క్యాష్‌ బ్యాక్‌ వంటి సేవలు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే.

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాకు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అనేక రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Railway Jobs Scam: రైల్వే జాబ్స్ స్కాం.. పలువురు అధికారులపై సీబీఐ కేసు

Railway Jobs Scam: రైల్వే జాబ్స్ స్కాం.. పలువురు అధికారులపై సీబీఐ కేసు

రైల్వే ఉద్యోగాల విషయంలో మరో స్కాం బయటపడింది. విషయం తెలుసుకున్న సీబీఐ, రంగంలోకి దిగి పలువురు అధికారులను అరెస్ట్ చేసింది. దీంతోపాటు ఈ కేసులో ఎంత మంది ఉన్నారనే విషయాలను కూడా ఆరా తీస్తోంది.

Secunderabad: నిర్వహణ పనులతో పలు రైళ్ల రద్దు

Secunderabad: నిర్వహణ పనులతో పలు రైళ్ల రద్దు

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలోని పలు సెక్షన్లలో నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశామని, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్‌ చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారి సీపీఆర్‌ఓ శ్రీధర్‌ ప్రకటించారు.

Platform Tickets Suspend: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు బంద్.. మరిన్ని కీలక మార్పులు

Platform Tickets Suspend: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు బంద్.. మరిన్ని కీలక మార్పులు

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఇటివల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26 వరకు ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను రైల్వే శాఖ నిలిపివేసింది. దీంతోపాటు మరిన్ని కీలక నిర్ణయాలు కూడా అమలు చేస్తున్నారు.

New Delhi Station Stampede: తొక్కిసలాట ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం.. కేంద్రంపై ఆప్ సంచలన ఆరోపణ

New Delhi Station Stampede: తొక్కిసలాట ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం.. కేంద్రంపై ఆప్ సంచలన ఆరోపణ

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట విషాదం జరిగినప్పుడు రైల్వే మంత్రి దానిని గుర్తించేందుకు ఇష్టపడలేదని, ఎల్జీ మాత్రం ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత మృతుల సంఖ్య చెప్పకుండా ఆ పోస్ట్‌ను ఎడిట్ చేశారని సంజయ్ సింగ్ ఆరోపించారు.

Delhi Stampede: రైళ్లు రద్దు కాలేదు, ఫ్లాట్‌ఫాం మార్చలేదు... తొక్కిసలాటపై రైల్వే శాఖ వివరణ

Delhi Stampede: రైళ్లు రద్దు కాలేదు, ఫ్లాట్‌ఫాం మార్చలేదు... తొక్కిసలాటపై రైల్వే శాఖ వివరణ

ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు 14వ నెంబర్ ఫ్లాట్‌ఫాం మీదకు భారీ సంఖ్యలో ప్రయాణికులు గుమిగూడటంతో ఊహించని విధంగా తొక్కిసలాట చోటుచేసుకుందని నార్తరన్ రైల్వై చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.

 Stampede Incident..  రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..

Stampede Incident.. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా పలువురు క్షతగాత్రులు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Stampede Incident.. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన.. 18కి చేరిన మృతుల సంఖ్య

Stampede Incident.. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన.. 18కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి