Home » Raghuram rajan
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సృజనాత్మకత వైపు మళ్లాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దేశంలో యువ జనాభా వృద్ధులుగా మారే లోపే దేశం సంపన్నంగా మారేందుకు ఇది అత్యవసరమని తెలిపారు.
వైసీపీలో సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ (Congress party) మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని (Rahul Gandhi) పప్పుగా (pappu) ముద్రవేయడం దురదృష్టకరమని ఆర్బీఐ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) అన్నారు.