Home » Raghunandanrao
ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యుల మొబైల్ కూడా ట్యాప్ చేశారని వివరించారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ రావు తెలిపారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను చేర్చాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావు డిమాండ్ చేశారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ కూడా ట్యాప్ చేసి తన ప్రచార తీరు తెన్నులను తెలుసుకుని...
మెదక్ పార్లమెంటు స్థానంలో తన గెలుపు ఖాయమని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. శుక్రవారం నాడు జిన్నారం మండలం కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉండి, పద్నాలుగేళ్లు ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నేడు మెదక్ ఎంపీ అభ్యర్థి కరువయ్యారని చెప్పారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ10, బీఆర్ఎస్ 7 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. ఆదివారం నాడు గజ్వేల్లో కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా సర్కిల్లో సభ జరిగింది.
పోలీసులు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్రావు ( Raghunandan Rao ) అన్నారు
కొత్త ప్రభాకర్రెడ్డి ( Prabhakar Reddy )పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ( Raghunandan Rao ) అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ ( BRS ) పాలనకు చరమ గీతం పాడా సమయం ఆసన్నమైందని బీజేపీ (BJP) పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు (Raghunandan Rao ) అన్నారు.
దుబ్బాక ( Dabbaka ) కు నేనెప్పుడూ రుణపడి ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ( BJP MLA Raghunandan Rao ) తెలిపారు. శుక్రవారం నాడు దుబ్బాకలో పర్యటించారు.
సిద్దిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు( Raghunandan Rao) అన్నారు.
ప్రధానమంత్రి ఫ్లెక్సీని చించేసిన మంత్రి హరీష్రావు, బీఆర్ఎస్ నేతలు ఈ దేశ ప్రజలకు , సిద్దిపేట జిల్లా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు.