• Home » Puranapanda Srinivas

Puranapanda Srinivas

కేసీఆర్ కోసం పురాణపండతో ఒక వైపు ‘హరోం హర’, మరోవైపు ‘హరే హరే’ అంటున్న పొన్నాల లక్ష్మయ్య

కేసీఆర్ కోసం పురాణపండతో ఒక వైపు ‘హరోం హర’, మరోవైపు ‘హరే హరే’ అంటున్న పొన్నాల లక్ష్మయ్య

‘హరే హరే’, ‘హరోం హర’ రెండు పవిత్ర గ్రంధాలు కేసీఆర్‌కి సంతోష అద్భుత ఆశ్చర్యానుభూతుల్ని పంచడం కోసమే పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేకంగా రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో సమావేశమై ఎంతో ఎంతో భక్తి రసాత్మకంగా రూపొందించారని పొన్నాల వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు.

కొన్ని స్వార్ధాల మధ్య పురాణపండ శ్రీనివాస్‌తో రోజా అద్భుత పరమార్ధమే ‘శ్రీ పూర్ణిమ’

కొన్ని స్వార్ధాల మధ్య పురాణపండ శ్రీనివాస్‌తో రోజా అద్భుత పరమార్ధమే ‘శ్రీ పూర్ణిమ’

కొన్ని స్వార్ధాల మధ్య పురాణపండ శ్రీనివాస్‌తో రోజా అద్భుత పరమార్ధమే ‘శ్రీ పూర్ణిమ’. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండువారాల ముందు తన స్వగృహానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్‌ని ఆహ్వానించి, తన గృహంలోని కార్యాలయంలో గంటకు పైగా చర్చలు జరిపి, సత్కరించి ఈ అద్భుతమైన ‘శ్రీపూర్ణిమ’ గ్రంధాన్ని ప్రచురించి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించారు రోజా.

‘పొన్నాల’ గ్రంధాలకు నరసింహన్ పలకరింపు! కేసీఆర్ కోసం ‘పురాణపండ’ మంత్రశక్తుల పరిమళింపు!

‘పొన్నాల’ గ్రంధాలకు నరసింహన్ పలకరింపు! కేసీఆర్ కోసం ‘పురాణపండ’ మంత్రశక్తుల పరిమళింపు!

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి రాజకీయ ‘జయోస్తు’ పలకడం కోసం పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ పురాణపండ శ్రీనివాస్ చేత అపురూపమైన అద్భుత మహా నారసింహ స్వామి వారి ప్రత్యేక గ్రంధాన్ని రచింపజేయడానికి పురాణపండకు కబురు పెట్టినట్లుగా టీఆర్ఎస్ శ్రేణుల్లో వినబడుతోంది.

కాంచీపుర నాయకి కామాక్షీదేవి కటాక్షశ్రీలే పురాణపండ శ్రీనివాస్ ‘జయం జయం’ - ‘శ్రీమాలిక’

కాంచీపుర నాయకి కామాక్షీదేవి కటాక్షశ్రీలే పురాణపండ శ్రీనివాస్ ‘జయం జయం’ - ‘శ్రీమాలిక’

కొన్ని అనుభూతులు అనిర్వచనీయ అనుభూతులుగా కమ్ముకున్నప్పుడు.. జీవితకాలమంతటా ఆ పవిత్ర జ్ఞాపకాలు వెన్నంటి వుంటాయనడానికి ఇలాంటి అద్భుతాల్ని అప్పుడప్పుడు మనస్సు ముందు నివేదించుకోవాలంటారు ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ మాసపత్రిక పూర్వ గౌరవ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్.

కేసీఆర్ కోసం పురాణపండ శ్రీనివాస్‌తో త్వరలో పొన్నాల నృసింహ తేజస్సు

కేసీఆర్ కోసం పురాణపండ శ్రీనివాస్‌తో త్వరలో పొన్నాల నృసింహ తేజస్సు

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తానున్న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, గత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతుల చిత్రాలతో ఒక విలువైన గ్రంధాన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలకు, నృసింహ క్షేత్రాలకు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు, ప్రధాన నాయికా నాయకులకు అందించాలనే తపనతో ఒక నృసింహ తేజస్సును గ్రంథ రూపంలో ప్రచురించి బహూకరించాలని సంకల్పించినట్లు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సమాచారం నడుస్తోంది.

కేసీఆర్ వైభవానికి పురాణపండ ‘శత్రుభయంకరం’ అవసరం.. పొన్నాలకు పండితుల రిక్వెస్ట్

కేసీఆర్ వైభవానికి పురాణపండ ‘శత్రుభయంకరం’ అవసరం.. పొన్నాలకు పండితుల రిక్వెస్ట్

‘శత్రు భయంకరం’.. ఈ దివ్యగ్రంధానికి రచనా సంకలనకర్త నాటి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు, రచయిత పురాణపండ శ్రీనివాస్. నాటి ప్రభుత్వంలో మంత్రిగా వున్న పొన్నాల లక్ష్మయ్య అప్పట్లో ఐదారు రకాల పుస్తకాలు అద్భుతంగా పురాణపండ శ్రీనివాస్‌చే రచింపచేసి, తాను ప్రచురించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలకొలది ఆలయాలకు పంపడంవల్ల ఈ నాటికీ కొన్ని చోట్ల పొన్నాల లక్ష్మయ్య బుక్స్‌నే పారాయణం చేస్తూ కనిపిస్తున్నారు.

పురాణపండ ‘శ్రీరామరక్షాస్తోత్రమ్’ మొక్కుబడి పుస్తకం కాదు

పురాణపండ ‘శ్రీరామరక్షాస్తోత్రమ్’ మొక్కుబడి పుస్తకం కాదు

ఈ సంవత్సరం భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవంలో సుమారు ముప్పైవేల శ్రీరామరక్షా స్తోత్రమ్ ప్రతులు కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులకు, ఉభయదాతలకు, భక్తులకు అందజేయనున్నట్లు ఇప్పటికే శ్రీ సీతారామ చంద్ర దేవస్థాన జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారిని శ్రీమతి ఎల్. రమాదేవి ప్రకటించారు.

‘శ్రీరామరక్షా స్తోత్రమ్’ను ఆవిష్కరిస్తూ పురాణపండ శ్రీనివాస్‌కు ప్రశంసలు

‘శ్రీరామరక్షా స్తోత్రమ్’ను ఆవిష్కరిస్తూ పురాణపండ శ్రీనివాస్‌కు ప్రశంసలు

ఒక వైపు లోకోత్తర లావణ్యం, మరొక వైపు రణకర్కశ రౌద్రం నిండిన ధర్మావతారమైన శ్రీరామచంద్రుని కీర్తించి మహా మహా విజయాలను పొందే అద్భుత శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈసారి భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాలలో వేలాది భక్తులకు ఉచితంగా పంచే భాగ్యాన్ని ప్రసాదించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ధార్మిక సేవను శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి ఎల్. నాగమణి అభినందించారు.

కనక దుర్గమ్మ కారుణ్య సౌందర్యమే పురాణపండ ‘సౌభాగ్య’: ఈ.ఓ రామారావు

కనక దుర్గమ్మ కారుణ్య సౌందర్యమే పురాణపండ ‘సౌభాగ్య’: ఈ.ఓ రామారావు

రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమ శోభాయమానంగా రూపొందించిన సౌభాగ్య దివ్య గ్రంధాన్ని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల పవిత్ర వేదికపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు.

భద్రగిరి దాశరధికి 14న శ్రీనివాస్ మంత్ర నైవేద్యం

భద్రగిరి దాశరధికి 14న శ్రీనివాస్ మంత్ర నైవేద్యం

ఈ సారి శ్రీ సీతారామచంద్ర దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎల్. రమాదేవి సమర్ధ సేవలతో ప్రత్యేక శోభతో విరాజిల్లనున్న భద్రాద్రి కళ్యాణవేదిక సాక్షిగా ‘శ్రీరామరక్షా స్తోత్రం’ గ్రంధం భక్త పాఠకులను అలరించబోతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి