• Home » Punjab

Punjab

Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్

Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్

దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ఓడిన తర్వాత, పంజాబ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలు మరింత తీవ్రతరంగా మారాయి. అధికారులు, పోలీసులు, స్థానిక నాయకులు ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే 52 మంది అధికారులను సస్పెండ్ చేశారు.

US Deportation Flights: భారత్‌కు మరో వలసదారుల విమానం.. ఏయే రాష్ట్రాల వారు ఉన్నారంటే..

US Deportation Flights: భారత్‌కు మరో వలసదారుల విమానం.. ఏయే రాష్ట్రాల వారు ఉన్నారంటే..

Indian Migrants: అమెరికా నుంచి మరో అక్రమ వలసదారుల విమానం భారత్‌కు రానుంది. అయితే అగ్రరాజ్యం నుంచి వచ్చే వలసదారుల విమానాలు పంజాబ్‌లోనే ల్యాండింగ్ అవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

US Deportation Flights: పంజాబ్‌లోనే ఎందుకు? అమెరికా విమానాల ల్యాండింగ్‌పై వివాదం

US Deportation Flights: పంజాబ్‌లోనే ఎందుకు? అమెరికా విమానాల ల్యాండింగ్‌పై వివాదం

అమెరికా విమానాల డెస్టినేషన్‌గా పంజాబ్‌ను కేంద్రం ఎంచుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

Indian Migrants: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి వెనక్కి.. ఇండియా చేరుకున్న వలసదారుల విమానం.. ఎంతమందంటే..

Indian Migrants: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి వెనక్కి.. ఇండియా చేరుకున్న వలసదారుల విమానం.. ఎంతమందంటే..

భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.

Indian Migrants: యూఎస్ నుంచి భారత్ చేరిన వలసదారులు ఏ రాష్ట్రాల వారు? వారినేం చేస్తారు?

Indian Migrants: యూఎస్ నుంచి భారత్ చేరిన వలసదారులు ఏ రాష్ట్రాల వారు? వారినేం చేస్తారు?

భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్‌లో 30 మంది పంజాబ్‌కు చెందిన వారున్నారు.

Shubman Gill: బ్యాట్ విసిరేసిన గిల్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు

Shubman Gill: బ్యాట్ విసిరేసిన గిల్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు

Ranji Trophy 2025: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఎక్కువగా కామ్‌గా, కూల్‌గా కనిపిస్తాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్లతోనూ ఈజీగా కలసిపోతాడు. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే గిల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు.

Punjab Village: ఇది అవినీతికే పరాకాష్ట.. రాష్ట్రంలో లేని గ్రామం అభివృద్ధి కోసం రూ.43 లక్షల ఖర్చు..

Punjab Village: ఇది అవినీతికే పరాకాష్ట.. రాష్ట్రంలో లేని గ్రామం అభివృద్ధి కోసం రూ.43 లక్షల ఖర్చు..

పంజాబ్‌లోని అధికారులు అవినీతి చేయడంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఊహా లోకంలో ఓ గ్రామం సృష్టించి దాని అభివృద్ధి కోసం అని చెప్పి ఏకంగా రూ.43 లక్షలు కాజేశారు. ఆ గ్రామం పేపర్లపై తప్ప ఈ భూమి మీద లేదు. గూగుల్ మ్యాప్స్‌కు కూడా ఆ గ్రామం ఆచూకీ దొరకలేదు.

Railway Station : ఈ రైల్వే స్టేషన్‌లోకి వీసా ఉంటేనే ఎంట్రీ.. ఇండియాలో ఎక్కడుందంటే..

Railway Station : ఈ రైల్వే స్టేషన్‌లోకి వీసా ఉంటేనే ఎంట్రీ.. ఇండియాలో ఎక్కడుందంటే..

ఇండియాలో ఎయిర్‌పోర్ట్‌లో అయినా విదేశాలకు వెళ్లినపుడే చూపించాల్సి వస్తుంది. కానీ, రైల్వేస్టేషన్‌కు వెళ్తే వీసా లేదా పాస్‌పోర్ట్ అడుగుతారని ఎప్పుడైనా విన్నారా.. అదీ ఇండియాలో.. అదేంటీ, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏ రాష్ట్రానికి ప్రయాణించడానికి వీసా లేదా పాస్‌పోర్ట్ అవసరం లేదు కదా అనుకోవచ్చు. కానీ, ఈ రైల్వేస్టేషన్ మాత్రం చాలా ప్రత్యేకం. అదెక్కడుందంటే..

Viral Video: కారులో వచ్చి గుడ్లు ఎత్తుకెళ్లారు.. మరుసటి రోజు షాకింగ్ ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

Viral Video: కారులో వచ్చి గుడ్లు ఎత్తుకెళ్లారు.. మరుసటి రోజు షాకింగ్ ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

కొందరు చూసేందుకు దర్జాగా, హుందాగా కనిపించినా.. వాళ్లు చేసే పనులన్నీ అంతా అసహ్యించుకునేలా, ఆగ్రహించుకునేలా ఉంటాయి. కొందరైతే మరీ చిల్లర పనులు చేస్తూ అందరికీ ఛీకొట్టించుకుంటుంటారు. ఖరీదైన కార్లలో వచ్చి రోడ్ల పక్కన పూల కుండీలు, నాలాలపై మూసే ఇనుప మూతలు తదితరాలను ఎత్తుకెళ్లే వారిని నిత్యం చూస్తుంటాం. ఇలాంటి..

Supreme Court: దల్లేవాల్‌కు వైద్య సహాయం.. పంజాబ్ సర్కార్‌కు మరింత గడువు ఇచ్చిన సుప్రీం

Supreme Court: దల్లేవాల్‌కు వైద్య సహాయం.. పంజాబ్ సర్కార్‌కు మరింత గడువు ఇచ్చిన సుప్రీం

దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి, పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ సూర్యకాంత్, సుదాన్షు ధులియాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం సమీక్షించింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి