Home » Punjab
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ఓడిన తర్వాత, పంజాబ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలు మరింత తీవ్రతరంగా మారాయి. అధికారులు, పోలీసులు, స్థానిక నాయకులు ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే 52 మంది అధికారులను సస్పెండ్ చేశారు.
Indian Migrants: అమెరికా నుంచి మరో అక్రమ వలసదారుల విమానం భారత్కు రానుంది. అయితే అగ్రరాజ్యం నుంచి వచ్చే వలసదారుల విమానాలు పంజాబ్లోనే ల్యాండింగ్ అవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
అమెరికా విమానాల డెస్టినేషన్గా పంజాబ్ను కేంద్రం ఎంచుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్లో 30 మంది పంజాబ్కు చెందిన వారున్నారు.
Ranji Trophy 2025: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఎక్కువగా కామ్గా, కూల్గా కనిపిస్తాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్లతోనూ ఈజీగా కలసిపోతాడు. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే గిల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు.
పంజాబ్లోని అధికారులు అవినీతి చేయడంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఊహా లోకంలో ఓ గ్రామం సృష్టించి దాని అభివృద్ధి కోసం అని చెప్పి ఏకంగా రూ.43 లక్షలు కాజేశారు. ఆ గ్రామం పేపర్లపై తప్ప ఈ భూమి మీద లేదు. గూగుల్ మ్యాప్స్కు కూడా ఆ గ్రామం ఆచూకీ దొరకలేదు.
ఇండియాలో ఎయిర్పోర్ట్లో అయినా విదేశాలకు వెళ్లినపుడే చూపించాల్సి వస్తుంది. కానీ, రైల్వేస్టేషన్కు వెళ్తే వీసా లేదా పాస్పోర్ట్ అడుగుతారని ఎప్పుడైనా విన్నారా.. అదీ ఇండియాలో.. అదేంటీ, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏ రాష్ట్రానికి ప్రయాణించడానికి వీసా లేదా పాస్పోర్ట్ అవసరం లేదు కదా అనుకోవచ్చు. కానీ, ఈ రైల్వేస్టేషన్ మాత్రం చాలా ప్రత్యేకం. అదెక్కడుందంటే..
కొందరు చూసేందుకు దర్జాగా, హుందాగా కనిపించినా.. వాళ్లు చేసే పనులన్నీ అంతా అసహ్యించుకునేలా, ఆగ్రహించుకునేలా ఉంటాయి. కొందరైతే మరీ చిల్లర పనులు చేస్తూ అందరికీ ఛీకొట్టించుకుంటుంటారు. ఖరీదైన కార్లలో వచ్చి రోడ్ల పక్కన పూల కుండీలు, నాలాలపై మూసే ఇనుప మూతలు తదితరాలను ఎత్తుకెళ్లే వారిని నిత్యం చూస్తుంటాం. ఇలాంటి..
దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి, పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ సూర్యకాంత్, సుదాన్షు ధులియాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం సమీక్షించింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ హాజరయ్యారు.