• Home » Protest

Protest

NIA Team Attacked: నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్తే ఎటాక్ చేశారు..వీడియో

NIA Team Attacked: నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్తే ఎటాక్ చేశారు..వీడియో

పశ్చిమ బెంగాల్లో ఇటివల ఈడీ బృందంపై జరిగిన దాడి ఘటన మరువక ముందే తాజాగా మరోకటి చోటుచేసుకుంది. బెంగాల్‌ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని భూపతినగర్‌లో ఈరోజు(మార్చి 6న) ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందంపై పలువురు దాడి(NIA Team Attacked) చేశారు. అయితే భూపతినగర్ పేలుడు కేసు దర్యాప్తు గురించి తెలుసుకోవడానికి ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని NIA బృందం అరెస్టు చేసింది.

Sonam Wangchuk: ర్యాలీకి పిలుపునిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్.. జిల్లాలో ఇంటర్ నెట్ బంద్, 144 సెక్షన్

Sonam Wangchuk: ర్యాలీకి పిలుపునిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్.. జిల్లాలో ఇంటర్ నెట్ బంద్, 144 సెక్షన్

లడఖ్‌(Ladakh)కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరాహార దీక్ష నేపథ్యంలో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఏప్రిల్ 7న పష్మీనా మార్చ్ ప్రకటించారు. దీని దృష్ట్యా లెహ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నేడు ఆప్ నిరసనలు..

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నేడు ఆప్ నిరసనలు..

ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆమాద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆప్ నేతలు గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్, అతిషి మర్లీనా వెల్లడించారు.

Rail Roko: నేడు రైల్ రోకో ఉద్యమం.. ఈ ప్రాంతాల్లో ట్రైన్స్ బంద్?

Rail Roko: నేడు రైల్ రోకో ఉద్యమం.. ఈ ప్రాంతాల్లో ట్రైన్స్ బంద్?

ఈరోజు రైల్ రోకో ఉద్యమానికి రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిరసనలు తెలుపనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.

MLC Kavitha: ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం..

MLC Kavitha: ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం..

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోందని జీవో 3 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారత్ జాగృతి శ్రేణులు పాల్గొన్నారు.

Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర..

Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర..

విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, అఖిలపక్షం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Railway News: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచి రైళ్లన్నీ బంద్..

Railway News: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచి రైళ్లన్నీ బంద్..

కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే యూనియన్ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మే 1 నుంచి

Farmers Protest: రైతులను వెళ్లిపొమ్మని చెప్పండి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు..

Farmers Protest: రైతులను వెళ్లిపొమ్మని చెప్పండి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు..

తమ సమస్యలను పరిష్కరించాలంటూ దేశ రాజధాని సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న రైతులకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దిల్లీలోకి రాకుండా వారిని నిలువరించేందుకు బారికేడ్లు, కంచెలు నిర్మించారు.

Delhi police: 12 రోజుల తర్వాత తగ్గిన ఉద్రిక్తత.. ఢిల్లీ సింగు, తిక్రి సరిహద్దులు తిరిగి ప్రారంభం

Delhi police: 12 రోజుల తర్వాత తగ్గిన ఉద్రిక్తత.. ఢిల్లీ సింగు, తిక్రి సరిహద్దులు తిరిగి ప్రారంభం

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గింది. 12 రోజుల తర్వాత సింగు, తిక్రీ సరిహద్దులు మళ్లీ తెరవబడ్డాయి. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య తగ్గింది.

TDP: నెల్లూరులో తెలుగు యువత ఆందోళన..

TDP: నెల్లూరులో తెలుగు యువత ఆందోళన..

నెల్లూరు: భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత ఆందోళనకు దిగింది. ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులు నగరంలో భారీ బైకు ర్యాలీలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి