• Home » Prime Minister

Prime Minister

Narendra Modi: జాతీయ సమైక్యత పట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్ధత ఆదర్శం.. 148వ జయంతి సందర్భంగా మోదీ నివాళులు

Narendra Modi: జాతీయ సమైక్యత పట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్ధత ఆదర్శం.. 148వ జయంతి సందర్భంగా మోదీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి పటేల్ చేసిన సేవలను మోదీ స్మరించుకున్నారు.

Modi: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఆ కేసులో ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని ఆగ్రహం

Modi: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఆ కేసులో ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని ఆగ్రహం

రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

Narendra Modi: కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సీఎంను కుర్చీ దింపడానికి..

Narendra Modi: కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సీఎంను కుర్చీ దింపడానికి..

రాజస్థాన్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌‌ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Narendra Modi: రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Narendra Modi: రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.

Gandhi Jayanti: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

Gandhi Jayanti: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

నేడు జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గాంధీకి నివాళులర్పించేందుకు ఉదయం 7.30 గంటలకు ప్రధాని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు.

Modi: ప్రధాని మోదీ పాల్గొనే సభకు వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సుకు ఘోర ప్రమాదం.. 39 మందికి గాయాలు

Modi: ప్రధాని మోదీ పాల్గొనే సభకు వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సుకు ఘోర ప్రమాదం.. 39 మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోల్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు హాజరుకావడానికి బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.

Anwaar-ul-Haq: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హఖ్ ప్రమాణస్వీకారం

Anwaar-ul-Haq: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హఖ్ ప్రమాణస్వీకారం

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మాజీ సెనెటర్, బలూచిస్తాన్ అవామీ పార్టీ నేత అన్వర్ ఉల్ హక్ కాకర్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీనే దేశ 8వ ఆపద్ధర్మ ప్రధానిగా కాకర్ ప్రమాణస్వీకారం చేయడం విశేషం.

I.N.D.I.A :  ప్రధాన మంత్రి పదవి రేసులో తొలి పేరు ఇదే!

I.N.D.I.A : ప్రధాన మంత్రి పదవి రేసులో తొలి పేరు ఇదే!

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) తరపున ప్రధాన మంత్రి పదవికి రేసులో మొదటి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవి పట్ల తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ప్రకటించిన నేపథ్యంలో టీఎంసీ ఓ ముందడుగు వేసింది. గతంలో జేడీయూ కూడా తమ అధినేతను బరిలో నిలుపుతామని చెప్పింది.

Karnataka High Court : ప్రధాన మంత్రిని దూషించడం రాజద్రోహం కాదు : కర్ణాటక హైకోర్టు

Karnataka High Court : ప్రధాన మంత్రిని దూషించడం రాజద్రోహం కాదు : కర్ణాటక హైకోర్టు

ప్రధాన మంత్రిని దూషిస్తూ మాట్లాడే మాటలు కేవలం అవమానకరం, అగౌరవప్రదం, బాధ్యతారహితం మాత్రమేనని, రాజద్రోహంగా పరిగణించదగినవి కాదని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) తెలిపింది. బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది. హైకోర్టు కలబుర్గి ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

Uttar Pradesh : మాఫియా డాన్ కబ్జా భూమిలో పేదలకు అందమైన ఫ్లాట్లు.. నిరుపేద లబ్ధిదారులకు తాళాలు అప్పగించిన యోగి..

Uttar Pradesh : మాఫియా డాన్ కబ్జా భూమిలో పేదలకు అందమైన ఫ్లాట్లు.. నిరుపేద లబ్ధిదారులకు తాళాలు అప్పగించిన యోగి..

మాఫియాను మట్టి కరిపిస్తానని చెప్పిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ దిశగా చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో మాఫియా కబ్జా చేసిన భూములను జప్తు చేసి, అందమైన ఇళ్లను నిర్మించి, నిరుపేదలకు అప్పగిస్తున్నారు. ఆయన శుక్రవారం 76 ఫ్లాట్ల తాళాలను నిరుపేద లబ్ధిదారులకు అప్పగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి