Home » Prime Minister
రాజస్థాన్లో అధికార పార్టీ కాంగ్రెస్లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
నేడు జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గాంధీకి నివాళులర్పించేందుకు ఉదయం 7.30 గంటలకు ప్రధాని రాజ్ఘాట్కు చేరుకున్నారు.
మధ్యప్రదేశ్లోని ఖర్గోల్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు హాజరుకావడానికి బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మాజీ సెనెటర్, బలూచిస్తాన్ అవామీ పార్టీ నేత అన్వర్ ఉల్ హక్ కాకర్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీనే దేశ 8వ ఆపద్ధర్మ ప్రధానిగా కాకర్ ప్రమాణస్వీకారం చేయడం విశేషం.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) తరపున ప్రధాన మంత్రి పదవికి రేసులో మొదటి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవి పట్ల తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ప్రకటించిన నేపథ్యంలో టీఎంసీ ఓ ముందడుగు వేసింది. గతంలో జేడీయూ కూడా తమ అధినేతను బరిలో నిలుపుతామని చెప్పింది.
ప్రధాన మంత్రిని దూషిస్తూ మాట్లాడే మాటలు కేవలం అవమానకరం, అగౌరవప్రదం, బాధ్యతారహితం మాత్రమేనని, రాజద్రోహంగా పరిగణించదగినవి కాదని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) తెలిపింది. బీదర్లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది. హైకోర్టు కలబుర్గి ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
మాఫియాను మట్టి కరిపిస్తానని చెప్పిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ దిశగా చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో మాఫియా కబ్జా చేసిన భూములను జప్తు చేసి, అందమైన ఇళ్లను నిర్మించి, నిరుపేదలకు అప్పగిస్తున్నారు. ఆయన శుక్రవారం 76 ఫ్లాట్ల తాళాలను నిరుపేద లబ్ధిదారులకు అప్పగించారు.
తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 8న వరంగల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, కవితపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్రావు స్పందించారు.