• Home » President of india draupadi murmu

President of india draupadi murmu

One country - One Election: జమిలి ఎన్నికలకు ఓకే అంటే.. నెక్ట్స్ జరిగేదిదే..!

One country - One Election: జమిలి ఎన్నికలకు ఓకే అంటే.. నెక్ట్స్ జరిగేదిదే..!

Simultaneous polls: ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోనే హైలెవల్ కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(President of India Droupadi Murmu) అందజేశారు. ఈ నివేదికలో దేశంలో జమిలి ఎన్నికలు(Jamili Elections) సాధ్యమేనని కమిటీ స్పష్టం చేసింది. 2029 దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే..

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కీలక నివేదిక.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కీలక నివేదిక.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..

Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై(ఒక దేశం - ఒకే ఎన్నిక)(One country - one Election) రూపొందించిన నివేదికను రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోని బృందం గురువారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము((President Draupadi Murmu)కు అందజేశారు. ఈ కమిటీ తన నివేదికలో కీలక వివరాలు పేర్కొంది. 2029లో దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనని..

Election Commission of India: బిగ్ అలర్ట్.. వైరల్ అవుతున్న ఆ నోటిఫికేషన్ ఫేక్..!

Election Commission of India: బిగ్ అలర్ట్.. వైరల్ అవుతున్న ఆ నోటిఫికేషన్ ఫేక్..!

Election Commission of India: సోషల్ మీడియాలో ఏదీ నమ్మే పరిస్థితి లేదు. ఇది నిజమో.. ఏది అబద్ధమో తేల్చుకునే లోపే.. అబద్ధం ప్రపంచమంతా చుట్టేస్తోంది. తాజాగా ఇలాంటిదే జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘంలో(Election Commission of India) ఒకే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ఉండగా.. ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని ఆధారంగా లబ్ధిపొందాలనుకున్న కేటుగాళ్లు.. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల నియామకం అంటూ ఫేక్ నోటిఫికేషన్(Fake Notification) సర్క్యూలేట్..

Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్

Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్

బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.

 Budget 2024: 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించాం.. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Budget 2024: 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించాం.. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన విజయాలను బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. హిందువుల చిరకాల కోరిక రామ మందిర నిర్మాణం, చంద్రయాన్-3, జీ20 సమావేశాలు, ఏషియన్ గేమ్స్ నిర్వహించిందని గుర్తుచేశారు.

 Budget 2024: 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవే..!! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం

Budget 2024: 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవే..!! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్‌ ప్రసంగం చదువుతారు. గత పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ప్రస్తావిస్తారు.

Republic Day: గుర్రపు బగ్గీలో ప్రయాణించిన రాష్ట్రపతి.. దాని వెనక ఆసక్తికర స్టోరీ..

Republic Day: గుర్రపు బగ్గీలో ప్రయాణించిన రాష్ట్రపతి.. దాని వెనక ఆసక్తికర స్టోరీ..

దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ఎగరేశారు. వేదిక దగ్గరికి చేరుకునే ముందే ఆమె.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి బయటకి వచ్చారు. అయితే ప్రతిసారిలాగా రాష్ట్రపతి బుల్లెట్ ప్రూఫ్ కార్‌లో కాకుండా.. అతిథితోపాటు ఒక గుర్రపు బగ్గీ(Horse Buggy)లో ఎక్కి వేదికవద్దకు చేరుకున్నారు.

 Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో యావత్ దేశమంతా ఆధ్మాత్మికత సంతరించుకుంది.

 Bal Puraskar Award: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల ప్రకటన

Bal Puraskar Award: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల ప్రకటన

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించింది. 19 మంది చిన్నారులను అవార్డులకు ఎంపిక చేసింది. జనవరి 22వ తేదీన విజ్ఞాన్ భవన్‌లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.

President: నారా లోకే‌ష్‌కు రాష్ట్రపతి లేఖ

President: నారా లోకే‌ష్‌కు రాష్ట్రపతి లేఖ

టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు (Nara Lokesh) రాష్ట్రపతి (President) ద్రౌపదిముర్ము లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి