Home » Prakasam
కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బైళ్ల కమలమ్మ(50) ఈ మహమ్మారి బారిన పడి ఆదివారం మృతి చెందారు.
ఓ యువకుడిని ముక్కలుగా నరికి గోతాల్లో కట్టి పంట కాలువ పక్కన పడేసిన ఘటన ప్రకాశం జిల్లా కంభంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
బ్లేడుతో విచక్షణారహితంగా తలపై బలంగా గాయపర్చి హత్య చేశాడు ఓ వ్యక్తి. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువులో శనివారం అర్ధరాత్రి ఈఘటన చోటుచేసుకుంది.
పుల్లల చెరువు మండలం ఇసుక త్రిపురవరం గ్రామ రెవెన్యూలోని సర్వే నెం. 296లో 836 ఎకరాల భూమి ఉంది. అదే సర్వే నంబరులో సిద్దెనపాలెం గ్రామం కూడా ఉంది. ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు..
ఆంధ్రప్రదేశ్: వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఒంగోలు పోలీసులు విచారణ కొనసాగుతోంది. రూరల్ పోలీస్ స్టేషన్లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ జరగనుంది. అందుకు సంబంధించి పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేశారు.
లిఫ్టులో ఇరుక్కుపోయిన 14 మంది ప్రయాణికులు మూడు గంటలపాటు నరకయాతన అనుభవించారు.
రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్ సర్కారు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు.
కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని రావిపాడుకు వెళ్లే రోడ్డుపక్కన ఉన్న సుందరయ్యకాలనీ 16 సంవత్స రాలుగా అసంపూర్తిగా ఉంది.
Robbery Gang: ప్రకాశం జిల్లాలో జరిగిన దొంగతనం షాకింగ్కు గురిచేస్తోంది. దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. జూమ్ యాప్ ద్వారా కార్లు బుక్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి దొంగతనం తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే నిందితులను పట్టుకుని దొంగల ఆట కట్టించారు.