• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

 Ponguleti Srinivas Reddy: భూ భారతి చట్టం.. రైతుల ఇంటి చుట్టం

Ponguleti Srinivas Reddy: భూ భారతి చట్టం.. రైతుల ఇంటి చుట్టం

రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చింది. ఆగస్టు 15లోపు అన్ని జటిలమైన భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

Pongulati: గ్రామ పటాలన్నీ ఇక డిజిటైజేషన్‌

Pongulati: గ్రామ పటాలన్నీ ఇక డిజిటైజేషన్‌

గ్రామాల్లో ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైన సర్వే మ్యాప్‌లను (గ్రామ పటాలను) డిజిటలైజేషన్‌ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దశలవారీగా అన్ని గ్రామాల మ్యాప్‌లను డిజిటలైజ్‌ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

Medak: భూభారతితో భూసమస్యలకు పరిష్కారం

Medak: భూభారతితో భూసమస్యలకు పరిష్కారం

భూభారతి చట్టంతో భూసమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Ponguleti; ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల కబ్జా

Ponguleti; ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల కబ్జా

ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కబ్జా చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.

Ponguleti: సాదాబైనామా సమస్యలకు పరిష్కారం

Ponguleti: సాదాబైనామా సమస్యలకు పరిష్కారం

పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు.

Ponguleti: కర్ణాటక తరహా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

Ponguleti: కర్ణాటక తరహా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

రాష్ట్రంలో భూ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా గ్రామ స్థాయిలో లైసెన్స్‌ సర్వేయర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

Ponguleti: మంత్రి పొంగులేటి ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Ponguleti: మంత్రి పొంగులేటి ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‎రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగబోదన్నారు. అలాగే పథకాల అమలులో కూడా పక్షపాతం ఉండబోదన్నారు. ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

Ponguleti: 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు

Ponguleti: 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు

రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 నుంచి భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు.

Pongulati Srinivasareddy: చెంచులకు సర్కారు తీపి కబురు

Pongulati Srinivasareddy: చెంచులకు సర్కారు తీపి కబురు

ఆదిమ గిరిజన తెగల్లోని అతి బలహీన వర్గం చెంచులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 వేల ఇందిరమ్మ ఇళ్లను అందించనుంది. గిరిజన ప్రాంతాలలో ఈ ఇళ్లు కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

Ponguleti Srinivas Reddy: రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు

Ponguleti Srinivas Reddy: రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు

రైతులు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి