Home » Politics
కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవి చేపట్టడానికి డీకే శివకుమార్కు లైన్ క్లియర్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు....
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన లోక్భవన్కు వెళ్లి.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
తమిళనాడులో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా టీవీకే పార్టీలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
భారత సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రంగా మొదలై, సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఉద్యమం ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్కు కూడా పాకింది. భారతీయ డిజిటల్ ట్రెండ్ను స్ఫూర్తిగా తీసుకుని పాకిస్తాన్ నెటిజన్లు కూడా అక్కడ సరికొత్త వ్యంగ్య రాజకీయ ఖాతాలను తెరుస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) విదేశీ శక్తుల కుట్రంటూ భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో నిరుద్యోగ యువత అసంతృప్తిని ఆసరాగా చేసుకుని అశాంతిని సృష్టించేందుకు వ్యూహం పన్నారనే కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
AIADMKలో అంతర్గత పోరు అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఈపీఎస్తో పాటూ 22 మంది ఎమ్మెల్యేల అనర్హతకు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే, ప్రజలు మాత్రం ఎన్నికలు ఏవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు.
తమిళనాడులో ఘన విజయం సాధించిన టీవీకే విజయ్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలుపొందిన విజయ్.. ఇప్పుడు ఒకచోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారు? ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? ఓసారి పరిశీలిస్తే...
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ముస్లింల కోసం ప్రత్యేక షాదిఖానాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ నేతలు కావాలనే బురదజల్లేందుకు యత్నిస్తున్నారని.. వారి మాటలు నమ్మవద్దన్నారు.