• Home » Politicians

Politicians

ఆరో దశ బరిలో   92 మంది మహిళలు

ఆరో దశ బరిలో 92 మంది మహిళలు

లోక్‌సభకు ఆరో దశలో జరగనున్న ఎన్నికల్లో 92 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఈ దశ ఎన్నికల బరిలో ఉన్న 869 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) విశ్లేషించింది.

Supreme Court : ఎవరికీ ప్రత్యేక మినహాయింపు లేదు

Supreme Court : ఎవరికీ ప్రత్యేక మినహాయింపు లేదు

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన విషయంలో తామేమీ ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏది న్యాయసమ్మతమని భావించామో దానిని మేం మా తీర్పులో స్పష్టం చేశాం’ అని తెలిపింది.

ELECTION BETTING : పందెమా.. వద్దులేప్పా..!

ELECTION BETTING : పందెమా.. వద్దులేప్పా..!

వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు ఉన్న జోష్‌ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్‌ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు...

 Loksabha Polls: రంగంలోకి కేజ్రీవాల్..?

Loksabha Polls: రంగంలోకి కేజ్రీవాల్..?

మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌ రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కేజ్రీ రంగంలోకి దిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

POLICE : శాంతి.. భద్రమేనా..!

POLICE : శాంతి.. భద్రమేనా..!

జిల్లాలో పోలింగ్‌ నిర్వహణ పోలీసులకు సవాలు కానుంది. శాంతిభద్రతలకు విఘాతంగా కలగకుండా వారు ఏ మేరకు చర్యలు తీసుకోగలరనేది చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. ఎక్కడైనా తేడా కొడితే అల్లర్లు సృష్టించాలని కొందరు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు, ప్రలోభ పెట్టడానికి అనేక ..

చంద్రబాబు కొనసాగివుంటే..  అమరావతిది  మరో చరిత్రే!

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి కొనసాగి ఉంటే అమరావతి చరిత్ర మరోలా ఉండేదని మేఘాలయ నార్త్‌ ఈస్ట్రన్‌ హిల్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ దోనేటి శివాజీ అభిప్రాయపడ్డారు

Ap Politics 2024: నాయకుడిని ఎన్నుకోండి.. ధర్మాన్ని గెలిపించండి

Ap Politics 2024: నాయకుడిని ఎన్నుకోండి.. ధర్మాన్ని గెలిపించండి

నీతి నిజాయితీతో... ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఉన్న నాయకులను ఎన్నుకోవాలి

Ap Ellections 2024: మళ్లీ జగన్‌ వస్తే  పీల్చేగాలిపైనా  పన్నేస్తాడు  బామ్మర్దీ

Ap Ellections 2024: మళ్లీ జగన్‌ వస్తే పీల్చేగాలిపైనా పన్నేస్తాడు బామ్మర్దీ

గోదారోళ్ల వెటకారమే వేరు. ఏదైనా ఉతికి ఆరేస్తారు. మాటలో మర్యాద తప్పరు. గురీ తప్పదు. ఎన్నికలప్రచారం రెండునెలలకుపైగానే రంజుగా సాగి చిన్నగా గూటికి చేరుకొంటోంది. దీంతో ఎన్నికలపైనా గోదావరి జిల్లాల్లో సెటైర్లు పేలుతున్నాయి.

AP Politics : కాకనాడే  సిటీలో టీడీపీ, వైసీపీ హోరా హోరీ

AP Politics : కాకనాడే సిటీలో టీడీపీ, వైసీపీ హోరా హోరీ

కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈసారి పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్‌ కొండబాబు...,

Andhra Pradesh : కంచుకోట పదిలమే !

Andhra Pradesh : కంచుకోట పదిలమే !

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అంటే టక్కున గుర్తొచ్చేది హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి