• Home » PM Modi

PM Modi

ఈ రాజ్యాంగ సవరణ బిల్లు దేశ చరిత్రలోనే గొప్పది: ప్రధాని మోదీ

ఈ రాజ్యాంగ సవరణ బిల్లు దేశ చరిత్రలోనే గొప్పది: ప్రధాని మోదీ

131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ ప్రసంగించారు. కేవలం మౌలిక వసతుల కల్పనే వికసిత్ భారత్ కాదని.. మహిళలకూ అధికారం ఇవ్వాలని ఆయన అన్నారు.

లోక్‌సభ స్థానాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: కేంద్ర న్యాయశాఖ మంత్రి

లోక్‌సభ స్థానాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: కేంద్ర న్యాయశాఖ మంత్రి

దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పునర్విభజన విషయంలో ఏ రాష్ట్రం కూడా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోదని, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ లోక్‌సభలో భరోసా ఇచ్చారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులకు ఆయన నష్ట పరిహారాన్ని ప్రకటించారు.

‘నారీ శక్తి వందన్’ బిల్లు.. ఢిల్లీకి మహిళా మంత్రులు

‘నారీ శక్తి వందన్’ బిల్లు.. ఢిల్లీకి మహిళా మంత్రులు

పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై చర్చను వీక్షించేందుకు ఏపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

850 లోక్‌సభ సీట్లు!

850 లోక్‌సభ సీట్లు!

మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా లోక్‌సభ సీట్లు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన మూడు కీలక ముసాయిదా బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు పంపిణీ చేసింది.

ఆలస్యం.. అన్యాయమే!

ఆలస్యం.. అన్యాయమే!

రానున్న 2029 సార్వత్రిక ఎన్నికలు, పలు అసెంబ్లీ ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

యుద్ధం వేళ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..

యుద్ధం వేళ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్-అమెరికా ద్వైపాక్షిక సహకారం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం గురించి వీరి మధ్య చర్చ జరిగింది.

డీలిమిటేషన్‌‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి:  సీఎం రేవంత్ రెడ్డి

డీలిమిటేషన్‌‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

మహిళా రిజర్వేషన్‌తో కొత్త యుగం ప్రారంభం: ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్‌తో కొత్త యుగం ప్రారంభం: ప్రధాని మోదీ

భారత నారీ శక్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల కలను సాకారం చేశామని ప్రధాని ప్రకటించారు.

దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి