Home » PM Kisan Samman Nidhi
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం బిహార్లో జరగనున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశముందని ఓ జాతీయ వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.
పీఎం కిసాన్ నిధి (PM-KISAN) 20వ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే జూలై 18, 2025 (శుక్రవారం)న రైతుల బ్యాంక్ ఖాతాల్లో 20వ విడత జమ కానుందని తెలుస్తోంది. అయితే ఎందుకు అదే రోజు పడుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పీఎం కిసాన్ 20వ విడత సొమ్ములు త్వరలోనే రైతుల ఖాతాల్లో వేయబోతోంది కేంద్రం. మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, ఈ-కెవైసిని చేయించుకోవాలి. ఈ ప్రక్రియ చాలా సులభం.
అత్యాధునిక ఆయుధాలతో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి భారత్ సిద్ధమవుతోంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తం ఇంకా విడుదల కాలేదు. కోట్లాది మంది రైతులు దీని కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా (PM Kisan 20th Installment Date) దీని గురించి కీలక సమాచారం తెలిసింది.
అన్నదాతల ఆనందమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అతి త్వరలోనే అమలు చేయనుంది.
దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది.
PM Kisan Yojana: పీఎం కిషాన్ యోజన పథకం 19వ విడతకు సంబంధించి గత ఫిబ్రవరి నెలలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. 20వ విడత డబ్బులు అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమవ్వనున్నాయి.
ప్రధానమంత్రి కిసాన్ యోజన (PM Kisan Yojana 2025) స్కీం గురించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ స్కీం ద్వారా రైతులకు ప్రతి ఏటా రూ. 6,000లను మూడు విడతలుగా అందిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి 19 విడత నిధులను విడుదల చేయగా, 20వ విడత గురించి కీలక సమాచారం వచ్చింది.
రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో ప్రధాన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. పీఎం కిసాన్ పథకం కింద, అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు