Home » Plants
శీతాకాలంలో మీ ఇంటిని వెచ్చగా ఉంచడానికి కొన్ని మొక్కలు సహాయపడతాయి. ఈ మొక్కలు మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయని మీకు తెలుసా?
మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ పసుపు రంగులోకి మారుతుందా? అయితే, ఈ హోం రెమెడీని ఒక్కసారి ట్రై చేసి చూడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో మొక్కలు నాటడం వల్ల ఇంటి అందం పెరగడమే కాకుండా, ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాబట్టి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, సానుకూలతను పెంచడానికి ఇంటి లోపల ఏ మొక్కలు నాటడానికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం..
బర్త్ డే గిఫ్ట్గా వచ్చిన కదంబ్ మొక్కను స్వయంగా నాటారు ప్రధాని మోదీ. UK రాజు చార్లెస్ III ప్రత్యేక బహుమతిగా ఇచ్చిన ఈ మొక్కను 7 లోక్ కల్యాణ్ మార్గ్లోని తన అధికారిక నివాసంలో ప్రధాని నాటారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు 'ఏక్ పెడ్ మా కే నామ్'(అమ్మ పేరిట ఒక మొక్క) క్యాంపెయిన్ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 52 కోట్ల మొక్కలు నాటనుంది. 5 లక్షల ఎకరాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఒక అద్భుత విజయమని సీఎం..
వర్షాకాలంలో మొక్కలను సంరక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక వర్షపాతం మొక్కలకు హాని కలిగించవచ్చు. కాబట్టి..
మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు.
పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గురువారం అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్లో వనమహోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తానని పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు.
ఈనెల 5న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అనేక ప్రదేశాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల పొరుగున మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. నిజానికి ఇంటిని పచ్చని పొదరిల్లుగా మార్చుకోవాలంటే కొద్దిగా ఆసక్తి, కొంచెం ప్రణాళిక ఉంటే సరిపోతుంది.