Home » Plants
దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. అయితే ఇంటి చుట్టూ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు నాటడం ద్వారా దోమలను సహజంగా దూరంగా ఉంచుకోవచ్చని మీకు తెలుసా?
వేసవిలో సరైన సమయంలో మొక్కలకు నీరు పోయడం చాలా ముఖ్యం. లేదంటే అవి ఎండిపోతాయి. అయితే ఉదయం నీరు పోయాలా? లేక సాయంత్రం నీరు పోయాలా? అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వేసవిలో తీవ్ర ఎండ కారణంగా తులసి మొక్కలు త్వరగా వాడిపోవడం సాధారణం. అయితే సరైన సంరక్షణతో ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు. మరి వేసవిలో తులసి మొక్కను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
వేడి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇంట్లో కూడా వేడి ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో సహజంగా ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఇండోర్ మొక్కలు మంచి పరిష్కారం.
చాలా మంది ఇంట్లో రోజూ టీ చేస్తారు. కానీ మిగిలిన టీ పొడిని ఎందుకు పనికిరాదని చెత్తగా పారేస్తారు. అయితే వాడిన టీ పొడి వృథా కాకుండా.. ఇలా ఉపయోగించవచ్చని మీకు తెలుసా?
శీతాకాలంలో మీ ఇంటిని వెచ్చగా ఉంచడానికి కొన్ని మొక్కలు సహాయపడతాయి. ఈ మొక్కలు మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయని మీకు తెలుసా?
మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ పసుపు రంగులోకి మారుతుందా? అయితే, ఈ హోం రెమెడీని ఒక్కసారి ట్రై చేసి చూడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో మొక్కలు నాటడం వల్ల ఇంటి అందం పెరగడమే కాకుండా, ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాబట్టి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, సానుకూలతను పెంచడానికి ఇంటి లోపల ఏ మొక్కలు నాటడానికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం..
బర్త్ డే గిఫ్ట్గా వచ్చిన కదంబ్ మొక్కను స్వయంగా నాటారు ప్రధాని మోదీ. UK రాజు చార్లెస్ III ప్రత్యేక బహుమతిగా ఇచ్చిన ఈ మొక్కను 7 లోక్ కల్యాణ్ మార్గ్లోని తన అధికారిక నివాసంలో ప్రధాని నాటారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు 'ఏక్ పెడ్ మా కే నామ్'(అమ్మ పేరిట ఒక మొక్క) క్యాంపెయిన్ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 52 కోట్ల మొక్కలు నాటనుంది. 5 లక్షల ఎకరాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఒక అద్భుత విజయమని సీఎం..