Home » Plane Crash
ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్కు మకాం మార్చడానికి..
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 242 మంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అసలు ఎందుకు లండన్ వెళ్లాలనుకున్నారు అనేది అందరి మదిలోని ప్రశ్న. రూపానీ తన భార్య అంజలిబెన్ రూపానీని తిరిగి తీసుకురావడానికి బయల్దేరారు.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయ సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లి కూలిపోయింది. వెంటనే ఆ ప్రాంతంలోఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ లో ఉన్న 20మంది డాక్టర్లు చనిపోయినట్టు సమాచారం.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్కు బయల్దేరారు.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
అమెరికాలోని శాన్ డియాగో పరిధిలో గురువారం వేకువజాము సెస్నా 550 అనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు విమానంలోని ముగ్గురు సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నిన్న న్యూయార్క్లో ఒక ప్రమాదం సంభవించగా, తాజాగా మరోటి జరిగింది. ల్యాండింగ్ సమయంలోనే ప్రయాణికుల ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అమెరికాలో ఓ హెలికాప్టర్ నదిలో కూలింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు స్పెయిన్లో సీమెన్స్ కంపెనీ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ ఆయన భార్య, ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు.
వాయుసేన ఫైటర్ జెట్ ఒకటి కుప్పకూలి.. రెండు ముక్కలైంది. వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక పైలెట్ మృతి చెందాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాాదం వివరాలు..